నేతన్న నేస్తం లాంటి కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయడంలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో మీ బిడ్డగా ఈ పథకం అమలు చేస్తున్నట్లు...
ఓబిసి వర్గాలను గుర్తించే అధికారాలను రాష్ట్రాలకు ఇవ్వడం శుభాపరిణామని వైఎస్సార్సీపీ రాజ్య సభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సంతోషం వ్యక్తం చేశారు. ఓబీసీ బిల్లుకు తాము సంపూర్ణంగా మద్దతు పలికామన్నారు. కులాల...
మా తెలుగు తల్లికి మల్లెపూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి గారు 1914 ఆగష్టు 10 న తిరుపతిలో జన్మించాడు. అతని మాతృభాష తమిళం. మదనపల్లెలో బిసెంట్ థియొసాఫికల్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివాడు....
కోర్టులు జరిపే విచారణపై నమ్మకం ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. పెగాసస్ వివాదంపై విచారణ సందర్భంగా అయన కీలక వ్యాఖ్యలు చేశారు. పెగాసస్ పై ఒకసారి అత్యున్నత...
వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని వరుసగా మూడో ఏడాది అమలు చేస్తోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. నేడు (ఆగస్టు 10న) క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలోని యర్రోని పల్లి గ్రామంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో...
మైనార్టీ విద్యార్ధుల నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటవుతున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కర్నూలులో ఉర్దూ...
పాతబస్తీలో వివిధ పథకాల కింద చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో అమలులో మరింత వేగంగా వ్యవహరించాలని పురపాలక శాఖ అధికారులకు మంత్రి తారక రామారావు సూచించారు. ఈ రోజు హైదరాబాద్ పాతబస్తీలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్...
కేసీఆర్ నరరూప రాక్షసుడుగా మారాడు...కొడుకు ను టాటాను చేశాడు...బిడ్డను బిర్లా ను చేశాడు... ప్రజలపై అప్పులు మోపాడని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. సన్యాసి ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరి మీద...
ఓబీసీలను గుర్తించే అధికారాలు రాష్ట్రాలకు ఉండేలా “రాజ్యాంగ సవరణ బిల్లు”ను ఈ రోజు లోకసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. రేపు,ఎల్లుండి ఈ బిల్లును ఉభయ సభల్లో చర్చ జరిపి ఆమోదించుకునే యోచనలో...