Friday, March 7, 2025
HomeTrending News

Defamation: రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ ఆగస్టు 4కు వాయిదా

సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. 2019 ఎన్నికల్లో కర్నాటకలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో మోడీ ఇంటి పేరున్న వారంతా దొంగలేనంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం...

Volunteers Row: పవన్ పై కేసును ఖండించిన బాబు

వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి జనసేన  అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వం కేసు పెట్టడాన్ని  టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఇది బుద్దిలేని, నీతిమాలిన చర్యగా అభివర్ణించారు. ...

Jagan: బాబుకు వాలంటీర్ దత్తపుత్రుడు: సిఎం జగన్

మంచి చేస్తున్న మనుషులను, వ్యవస్థలను అవమానించడం సంస్కారం కాదని పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  సూచించారు. వాలంటీర్ల వ్యవస్థపై ఇటీవలి కాలంలో పవన్, చంద్రబాబు చేస్తున్న...

Parliament: మణిపూర్ పై ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాల డిమాండ్

మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణ, హింసాత్మక పరిస్థితులపై లోక్ సభలో విపక్షాలు చర్చకు పట్టాయి. సభ ప్రారంభమైన వెంటనే మణిపూర్ అంశం చర్చకు చేపట్టాలని స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్న విపక్ష పార్టీల...

Jaipur: వేకువ జామునే జైపూర్ లో వరుస భూకంపాలు

రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరాన్ని వరుస భూకంపాలు కుదిపేశాయి. ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. అరగంట వ్యవధిలోనే మూడు భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర...

Rain Alert: గోదావరి పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తం- సి.ఎస్ శాంతి కుమారి

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదీ పరీ వాహక ప్రాంతాల జిల్లాల్లో పరిస్థితులపై సంబంధిత జిల్లాల కలెక్టర్లు, రాష్ట్రంలోని ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాత్రి టెలీ...

common mobility card: త్వరలో కామన్ మొబిలిటీ కార్డు

హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ మొత్తానికి కలిపి ఉపయుక్తంగా ఉండేలా ఒక కామన్ మెబిలిటీ కార్డుని తీసుకువచ్చే ప్రయత్నాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా మెట్రో రైల్, ఆర్టీసీ సంస్ధలు కార్యచరణ ప్రారంభించాయి....

CM Jagan: నేడు వైఎస్సార్ నేతన్న నేస్తం

సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా  ఏడాదికి రూ. 24,000 ఆర్థిక సాయం అందిస్తున్న ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది నేడు ఈ కార్యక్రమాన్ని అమలు...

CM Review: ఇంజనీరింగ్, మెడిసిన్ లో ఏఐ: సిఎం జగన్

ప్రపంచంలో సాంకేతికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సిలబస్ లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.  పాఠశాల దశను ఉన్నత విద్య కు అనుసంధానం...

BRS vs BJP; బీజేపీ రాజకీయ డ్రామాలు – మంత్రి తలసాని విమర్శ

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో BJP నాయకులు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. గురువారం...

Most Read