ఆఫ్ఘనిస్తాన్లో చలిగాలులు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. చలితో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. 15 రోజుల వ్యవధిలో దాదాపు 157 మంది మృత్యువాత పడ్డారంటే అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ...
తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నేడు జీవో 5ను జారీ చేశారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా...
74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం ప్రగతి భవన్ లో జాతీయ పతావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు...
తెలంగాణ రాజ్భవన్లో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. గవర్నర్ తమిళ్ సై జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకల్లో సిఎస్ శాంతి కుమారి, డీజీపీ...
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రభుత్వం బుధవారం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. ఆరుగురిని పద్మవిభూషణ్, 9 మందిని పద్మ భూషణ్, 91 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక...
సుప్రసిద్ధ సంగీత దర్శకుడు, ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెల్చుకున్న ఎంఎం కీరవాణికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్ కోటాలో ఆయనకు...
ప్రపంచ నాగరికతకు ఎంతో ప్రసిద్ధి రోమ్ నగరం. రోమ్ నగరంలో ఫామ్ ట్రీకి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ, యువజన సర్వీసుల శాఖల...
సుప్రసిద్ధ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సతీమణి, ఇతర కుటుంబ సభ్యులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. సిరివెన్నెల అనారోగ్యంతో బాధపడుతూ...
రైతు భరోసా కేంద్రాల్లో ఆర్బీకేల్లో ఉన్న పశుసంవర్థక విభాగాన్ని బలోపేతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. సచివాలయంలో ఉన్న యానిమల్ హస్బెండరీ అసిస్టెంటు సమర్ధతను పెంచాలని అభిప్రాయపడ్డారు....
జగిత్యాల మున్సిపాల్ ఛైర్మన్ బోగ శ్రావణి ప్రవీణ్ అనూహ్యంగా ఈరోజు మధ్యాహ్నం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నిన్నటి వరకు ఎమ్మెల్యే వర్గం కౌన్సిలర్లు అవిశ్వాసం పెడతామని బెదిరించారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు 23...