Tuesday, April 8, 2025
HomeTrending News

చేపల చెరువులలో…. చెడు వ్యర్ధాలు

ఎన్ టీ ఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం, జి. కొండూరు మండలంలో నివసించే ప్రజానీకం ఆరోగ్యం రోజు రోజుకు ప్రశ్నార్థకంగా మారుతోందనటంలో ఎటువంటి అనుమానాలు లేవు. పచ్చని పంట పొలాలను కుళ్ళిపోయిన...

ఆ నాటి అందాల అభినేత్రి జమున!

Jamuna :  నాటి మేటి నటులతో జమున తనదైన బాణీ పలికిస్తూ నటించిన తీరును అభిమానులు ఇప్పటికీ మననం చేసుకొని ఆనందిస్తూ ఉంటారు. సత్యభామగా తెరపై ఆమె అభినయించిన తీరు అనితరసాధ్యంగా నిలచింది. ఆమె...

సిఎం కెసిఆర్ తో శివాజీ వారసుడు శంభాజీ భేటి

మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 13 వ వారసుడు, సాహూ మహారాజ్ మనవడు, కొల్లాపూర్ సంస్థాన వారసుడు, స్వరాజ్ ఉద్యమ కారుడు, మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజె... గురువారం ప్రగతి భవన్...

సన్నాసి మాటలు: పవన్ పై బొత్స ధ్వజం

సెలబ్రిటీపార్టీ నేత పవన్‌ను చూస్తుంటే రాజకీయాలపై విరక్తి కలుగుతుందని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పవన్‌కి సబ్జెక్ట్ లేదని అసలు ఆ పార్టీకి ఓ విధానం లేదని దుయ్యబట్టారు....

ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

గణతంత్ర వేడుకలు ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ఈజిప్టు ప్రధాని అబ్దెల్‌ ఫత్తా ఎల్‌-సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధాని...

కేసీఆర్…రాజ్యాంగాన్నే అవమానిస్తావా – బండి సంజయ్

రాజ్యంగాన్ని, న్యాయ స్థానాలను, జాతీయ పతాకాన్ని అవమానిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ దేశంలో ఉండే అర్హతే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం...

అర్హులందరికీ నవరత్నాలు: గవర్నర్

విద్య వైద్యం, వ్యవసాయ రంగాలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.  రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నామని, విద్యా రంగంలో సమూలమైన మార్పులు తీసుకు...

రాష్ట్రవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి... తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో జాతిపిత మహాత్మాగాంధీ ,బాబాసాహెబ్ అంబెడ్కర్ గార్ల చిత్ర పటాలకు...

మహనీయుల బాటలో నడుద్దాం: సిఎం జగన్

74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. " స్వ‌తంత్ర భార‌తదేశాన్ని గ‌ణ‌తంత్ర రాజ్యంగా మార్చిన‌ రాజ్యాంగం అమల్లోకి వ‌చ్చి 73...

50 కోట్లతో ఇందూరు కళాభారతి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మించ తలపెట్టిన "కళాభారతి" ఆడిటోరియం తుది నమూనాను గురువారం నాడు ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఎంపిక చేశారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి...

Most Read