Wednesday, February 26, 2025
HomeTrending News

పశ్చిమ బెంగాల్లో జాతీయ దర్యాప్తు బృందంపై దాడి

బిజెపి, తృణముల్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ వైరానికి పశ్చిమ బెంగాల్  మరోసారి వేదికైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య  సమన్వయ లోపం.. విభేదాలు మరోసారి బయట పడ్డాయి. సందేశ్‌ఖలిలో ఈడి ఆదికారులపై...

తెలంగాణ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోల మృతి

లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బస్తర్ ప్రాంతంలో మొదటి దశ ఎన్నికలు ఈ నెల 19వ తేదిన జరగనున్నాయి. ఈ...

శనివారం కావలిలో ‘మేమంతా సిద్ధం’ సభ

వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నిన్న శుక్రవారం యాత్రకు...

తెలుగుదేశం పార్టీలో చేరిన రఘురామ: ఉండి నుంచి పోటీ!

వైఎస్సార్సీపీ మాజీ నేత, నర్సాపురం ఎంపి కనుమూరు రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీలో చేరారు. పాలకొల్లులో జరిగిన ప్రజాగళం బహిరంగసభలో టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన లాంఛనంగా పార్టీ కండువా కప్పుకున్నారు. 2019...

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల…తెలంగాణ, కర్ణాటక తరహా గ్యారంటీలు

కాంగ్రెస్ మేనిఫెస్టో ''న్యాయ్‌పత్ర' ను 2024 లోక్‌సభ ఎన్నికల కోసం శుక్రవారం విడుదల చేసింది. ‘పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీస్’ పేరుతో మేనిఫెస్టోను ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలకు రెండ్రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ...

ఆదిలాబాద్ లో పాగా వేసేందుకు కాంగ్రెస్ ఎత్తుగడ

దక్షిణాదికి..తెలంగాణ రాష్ట్రానికి ముఖద్వారంగా ఉండే ఆదిలాబాద్ లో ఎంపిగా పోటీ చేసిన మహామహులు అనుకున్న నేతలను మట్టి కరిపించిన చరిత్ర ఇక్కడి ఓటర్లది. ఒక్కోసారి ఒక్కో రకమైన తీర్పు ఇస్తూ ఉంటారు. అనామకులుగా...

అభ్యర్ధుల ఎంపికలోనూ తడబడ్డ జనసేనాని

జనసేన అభ్యర్ధుల ఎంపిక ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. కూటమిలో భాగంగా 21 ఎమ్మెల్యే, 2 ఎంపి సీట్లలో పోటీ చేస్తున్న పార్టీ మొత్తం సీట్లకు అభ్యర్ధుల ప్రకటన పూర్తి చేసింది.  అయితే...

శవ రాజకీయాలు వైసీపీకి అలవాటే: చంద్రబాబు

వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉంచొద్దని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందని.... అప్పటినుంచి సీఎం జగన్ మళ్ళీ శవ రాజకీయాలు మొదలు పెట్టారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వృద్ధుల...

వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణపైనే తొలి సంతకం: జగన్

రాబోయే ఎన్నికలు రెండు పార్టీల మధ్య కాదని.... రెండు భావజాలాల మధ్య సంఘర్షణగా జరుగుతున్న ఎన్నికలని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు విపక్షాల...

తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ జంగ్ సైరన్

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు తెలంగాణ గ‌డ్డ మీద నుంచే జంగ్ సైర‌న్ ఊదాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించింది. ప‌దేళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్... న‌రేంద్ర మోడి నేతృత్వంలోని ప‌దేళ్ల ఎన్డీఏ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడాల‌నే...

Most Read