మహబూబాబాద్ నియోజకవర్గానికి ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ST రిజర్వుడ్ స్థానమైన ఇక్కడి నుంచి బిజెపి నుంచి మాజీ ఎంపి ఆజ్మీరా సీతారాం నాయక్, కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం...
పెన్షన్ల పంపిణీ విషయంలో తమపై రాజకీయ కుట్ర జరుగుతోందని, ప్రజలు ఈ కుట్రలు ఛేదించి దుర్మార్గ రాజకీయాలను ఎండగట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో...
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పండుగ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. మేమంతా సిద్ధం యాత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లాలో...
మూడొంతుల జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగం, వ్యవసాయాదారిత దేశమైనా... మన పాలకులు ఇప్పటివరకు సమగ్ర విధానాలు రూపొందించలేకపోతున్నారు. బహుళజాతి సంస్థల ఒత్తిడికి తలొగ్గి విధానాల రూపకల్పన చేసి రైతాంగంపై బలవంతంగా రుద్దటం పాలకులకు...
ప్రతినెలా వచ్చినట్లే ఈరోజు కూడా ఉదయం తెల్లవారకముందే పెన్షన్ వస్తుందని ఎదురుచూసిన అవ్వ తాతలకు నిరాశ మిగిలిందని, దీనికి విపక్షాలు ఏం సమాధానం చెబుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వైసిపి సీనియర్ నేత...
పెన్షన్ పంపిణీ విషయంలో తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోందని టిడిపి నేతలు ఆరోపించారు. పెన్షన్ పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే....
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. గత రాత్రి బస చేసిన ప్రాంతం సంజీవపురం నుండి
రాఘవపల్లి క్రాస్ మీదుగా 11.20...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ దాదాపు ఆమోదముద్ర వేసింది. నేడు జరిగిన సమావేశంలో ఏపీలోని 114 అసెంబ్లీ, 5 లోక్ సభ...
వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైన మొదటిరోజు నుంచీ చంద్రబాబు వారిపై కక్ష కట్టారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారుడి ఇంటికే చేర్చేందుకు వైఎస్...