తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మాదిగ వర్గీకరణకు టిడిపి ఎప్పుడూ అనుకూలమేనని, తమ హయాంలోనే వర్గీకరణ...
ప్రభుత్వం తలపెట్టిన ఆన్ లైన్ టికెటింగ్ విధానానికి సినిమా రంగానికి చెందినవారు సమ్మతి తెలిపారని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) వెల్లడించారు. ప్రభుత్వం ఈ విషయంలో తుది...
అభివృద్దికి చిరునామా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అంతర్జాతీయ మాఫియాకు అడ్డాగా మారిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. రెండు వారాల క్రితం కోల్ కతా విమానాశ్రయంలో రేడియో ధార్మిక...
తనకు సంబంధం లేని అంశాల్లో దురుద్దేశపూర్వకంగా తన పేరును వాడుతున్నారన్న కేటీఆర్
తనపై అసత్య ప్రచారం చేస్తున్న నిందితులను కోర్టు శిక్షిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేసిన కేటీఆర్
రాజకీయ దురుద్దేశంతో, అసత్యాలను అబద్దాలను ప్రచారం చేస్తున్నాడని...
టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. బస్ భవన్ లో సోమవారం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్...
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తిరుగులేని విజయం అందించిన ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరింత కష్టపడి, వీలైనంత ఎక్కువగా ప్రజలకు మంచి చేస్తామని హామీ...
తిరుమల తిరుపతి దేవస్థానం జంబో బోర్డును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు వెల్లడించారు. టిటిడి మార్గదర్శకాలు, హిందూ ధార్మిక విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. వీర్రాజు...
ఆఫ్ఘనిస్తాన్ లో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోంది. తాలిబాన్ ప్రభుత్వం స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ రద్దు చేయటం విమర్శలకు దారి తీస్తోంది. తాలిబాన్ల నిర్ణయానికి వ్యతిరేకంగా కాబూల్ లో మహిళలు...
పంజాబ్ 28వ ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్ని ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చండీగడ్ రాజ్ భవన్ లో ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు....
జాతీయ స్థాయిలో బీజేపీ యేతర పక్షాలు, రాష్ట్ర స్థాయిలో టిఆర్ఎస్ యేతర పక్షాలతో ఉద్యమ కార్యాచరణ రూపొందించామని టిపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించారు. భూమి సమస్యలు, భూ సేకరణ సమస్యలు, ధరణి...