Thursday, March 20, 2025
HomeTrending News

ఎస్సీ విద్యార్థుల‌కు 33 జిల్లాల్లో ఫ్రీ కోచింగ్

టీఎస్‌పీఎస్సీ నిర్వ‌హించే గ్రూప్ 1, 2, 3, 4 ఉద్యోగాల‌కు ప్రిపేర్ అయ్యే ఎస్సీ విద్యార్థుల‌కు ఎస్సీ అభివృద్ధి శాఖ శుభ‌వార్త వినిపించింది. ఎస్సీ ఉద్యోగార్థుల కోసం 33 జిల్లాల్లో ఉచిత కోచింగ్...

కాసేపట్లో ‘పేట’కు సిఎం: వాలంటీర్లకు సత్కారం

Felicitation: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పర్యటించనున్నారు.  గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల...

టిడిపి రోడ్ మ్యాప్ లో పవన్: కన్నబాబు

Road-map row: పవన్ కళ్యాన్ బిజెపి రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూడడం లేదని, ఇప్పటికే తెలుగుదేశం రోడ్ మ్యాప్ లో ఇప్పటికే ఉన్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. తమ...

11న కేబినెట్ విస్తరణ: బీసీలకు పెద్దపీట?

Social Engineering: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని ఈనెల 11న సోమవారం పునర్ వ్యవస్థీకరించనున్నారు. సిఎం జగన్ ఈ సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలుసుకున్నారు....

ఎంఐఎం కార్పొరేటర్ అరెస్టు

ముషీరాబాద్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన ముషీరాబాద్ నియోజకవర్గం భోలకపూర్ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ గౌస్ ఉద్దీన్ ను ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 100 రూపాయల ఆద్మీ అంటూ తెలంగాణ పోలీసులను అవమాన...

ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై అసంతృప్తి

Governor Tamilsai Dissatisfied : తెలంగాణ ప్రభుత్వం తన పట్ల వివక్ష చూపిస్తోందని, మహిళా గవర్నర్ను అవమానిస్తున్నారని గవర్నర్ తమిళి సై ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వడం లేదని...

బాబు పల్లకీ మోయడానికే …: అంబటి

You are for Babu: జనసేన ముమ్మాటికీ చంద్రబాబు పల్లకీ మోయడానికే పుట్టిందని ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా కాపాడి ఎవరిని సిఎం...

ఒక పూట భోజనంతోనే గడుపుతున్న సిలోన్ వాసులు

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలంటూ అమెరికాలో లంకవాసులు ఆందోళనకు దిగారు. లాస్ ఏంజిల్స్ లో రాజపక్స కుమారుడి నివాసం ముందు  నిరసన ప్రదర్శన నిర్వహించారు. విపత్కర పరిస్థితుల నుంచి లంక...

దేశంలో 6.5 లక్షల మంది కాంట్రాక్ట్‌ టీచర్లు

కాంట్రాక్ట్‌ పద్దతిపై పని చేస్తున్న టీచర్ల సర్వీసును రెగ్యులరైజ్‌ చేయాలని వైఎస్సార్సీపీ సభ్యులుk విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం రాజ్యసభ జీరో ఆవర్‌లో ఆయన కాంట్రాక్ట్‌ టీచర్ల సమస్యను...

కొత్త జిల్లాలు కలుపుతూ జాతీయ రహదార్లు

Jagan-Gadkari: రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను, పారిశ్రామిక నోడళ్లను, స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్లను కలుపుతూ 1723 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

Most Read