Sunday, March 16, 2025
HomeTrending News

నేడు ముచ్చింతల్ కు సిఎం జగన్  

CM visit to Jeeyar Ashram: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 7న హైదరాబాద్‌ లో పర్యటించనున్నారు. శంషాబాద్‌లోని జీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ధి...

బాలయోగి పేరు తొలగించడం సరికాదు

Its not fair: సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న గురుకుల విద్యా సంస్థలకు బాలయోగి పేరు తొలగించడం సరికాదని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. లోక్ సభ స్పీకర్ గా బాలయోగి జాతీయ...

మీరు లేకపోతే నేను లేను: సిఎం జగన్

I am always there for you: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుంటే ఉద్యోగులకు మరింత మేలు చేసి ఉండేవాడినని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.  పీఆర్సీ సాధన...

లతా మంగేష్కర్ కన్నుమూత

Black Day for Music: భారతరత్న, గాన కోకిల, జగద్విఖ్యాత గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఆమె వయసు 92 సంవత్సరాలు. 1929 సెప్టెంబర్ 28న ఆమె జన్మించారు. 1942లో ఆమె సినీ...

ఇండియాదే అండర్ 19 వరల్డ్ కప్

Yuva Bharath: యువ ఇండియా ఐదోసారి క్రికెట్ ఐసిసి అండర్ 19 వరల్డ్ కప్ గెల్చుకుంది. వెస్టిండీస్,  ఆంటిగ్వా నార్త్ సౌండ్ లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్...

చర్చలు సఫలం: ఉద్యోగుల సమ్మె విరమణ

Strike withdrawn: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆదివారం అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకున్నాయి. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాస్ ప్రకటించారు. మంత్రుల కమిటీ తో ఉద్యోగ...

సమతామూర్తి విగ్రహాన్ని లోకార్పణ చేసిన ప్రధాని

Statue of Equality: శంషాబాద్ లోని జియర్ స్వామి ఆశ్రమంలో సమతామూర్తి విగ్రహాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. రామానుజస్వామి సహశ్రాభ్ది ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల శ్రీ రామానుజ విగ్రహాన్ని...

ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ

To find out a way: ఉద్యోగుల సమ్మెను నివారించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమైన మంత్రుల కమిటీ నిన్న రాత్రి ఉద్యోగ...

చిన్న రైతుల సాగు వ్యయం తగ్గాలి: ప్రధాని

Golden Jubilee of ICRISAT: వాతావరణంలో మార్పులు రైతులకు సమస్యగా మారాయని, దీనిపై వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయంలో కూడా...

ఇక్రిశాట్ లో ప్రధాని మోడీ

PM at ICRISAT: భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు విచ్చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా ఇక్రిశాట్ కు చేరుకున్న ప్రధాని ఆ సంస్థ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు....

Most Read