Friday, February 28, 2025
HomeTrending News

అక్టోబర్ 2 న శ్రమదానం: పవన్

రాష్ట్రంలో రహదారుల  పరిస్థితి ‘అడుగుకో గుంత – గజానికో గొయ్యి’ లా ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇవి ఆషామాషీగా చేస్తున్న రాజకీయ విమర్శలు కావని, నివర్ తుపాను సమయంలో...

పంచాయతీలకు నిధుల విడుదల

పంచాయతీలకు నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. ఏపీకి 581కోట్లు, తెలంగాణకు 409 కోట్ల రూపాయలు గ్రాంటు విడుదల. పారిశుద్ధ్యం,తాగునీరు, వర్షపునీటి సంరక్షణకు నిధులు ఖర్చు చేయాలని ఆదేశం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఏపీకి...

ఢిల్లీకి పయనమైన గులాబి దండు

TRS పార్టీ జెండా పండుగను (సెప్టెంబర్ 2 వ తేదీని) పురస్కరించుకుని దేశ రాజధానికి గులాబి నేతలు పయనమైయ్యారు. న్యూఢిల్లీలో పార్టీ కార్యాలయం ను పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి KCR గారిచే శంకుస్థాపన...

వచ్చే నెల నుంచి బ్రిటన్లో మూడో డోసు

కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. బ్రిటన్ లో ఒక్క రోజే 32 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. రోజుకు 50 మంది పైగా చనిపోతున్నారు. కోవిడ్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై బ్రిటన్...

నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

సుప్రీంకోర్టులో నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం జరిగింది. న్యాయస్థానం చరిత్రలో తొలిసారి జడ్జీల ప్రమాణస్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం. ఇప్పటివరకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ...

పోలవరం పూర్తి చేస్తాం: కన్నబాబు

పోలవరం ప్రాజెక్టుపై సిఎం జగన్ చిత్తశుద్దితో ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకున్నా రాష్ట్రం నుంచి  ఖర్చు చేసి ప్రాజెక్టు పనులు కొనసాగిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. ప్రాజెక్టు...

ఫాంహౌజ్ సీఎంను ఎక్కడా చూడలేదు

‘‘నీ బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సి ఉద్యోగమిచ్చినవ్. నీ కొడుకు, అల్లుడుకు మంత్రి పదవులిచ్చినవ్. మరి నిరుద్యోగులేం చేశారు? వారి కెందుకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు?’అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రో...

పాఠశాలల ప్రారంభంపై తాజా ఉత్తర్వులు

రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వ నిర్ణయం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ,బీసీ,ఎస్సి, ఎస్టీ,మైనార్టీ గురుకుల విద్యాలయాలు మినహా మిగిలిన తరగతులు రేపటి నుండి ప్రారంభం...

దిగిపోయే కేసీఆర్ సర్కార్ కు పథకాలెక్కువ

‘‘ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. పడిపోయే టీఆర్ఎస్ ప్రభుత్వానికి పథకాలెక్కువ. 2023లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తాం. బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం. ’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి...

నిర్వాసితులకోసం పోరాటం : లోకేష్

పోలవరం నిర్వాసితులకు కనీసం ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. జూన్ 2020 నాటికి 18 వేల ఇళ్లు, ...

Most Read