ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని సర్కార్ సిఫారసు మేరకు పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ రద్దు చేశారు. ప్రస్తుత పార్లమెంట్ రద్దు అయ్యిందని అర్ధరాత్రి అధ్యక్ష కార్యాలయం...
తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అయిన నేపథ్యంలో సాగు నీటి సౌకర్యం, 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడికి రైతు బంధు సాయం, రైతు రుణమాఫీ, రైతు బీమాలాంటి అనేక రైతు సంక్షేమ...
ప్రతిపక్షాల ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో మాట్లాడారు. దీనిపై మూడు రోజుల పాటు జరిగిన చర్చలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఆయన సమాధానం ఇచ్చారు. 2024లో మళ్లీ ఎన్డీఏ...
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఎక్కడా లేని విధంగా బోటానికల్ గార్డెన్ లో వృద్ధుల కొరకు నూతన వ్యాయామశాల ఏర్పాటు చేశారు. వ్యాయామశాలను తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి...
మహిళా సాధికారతకు ఊతమిస్తూ వారు చేస్తున్న వ్యాపారాలకు సున్నావడ్డీకే రుణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వైఎస్సార్ సున్నావడ్డీ పథకానికి నాలుగో ఏడాది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు...
నాలుగేళ్ళ జగన్ పాలనలో తోటపల్లి ప్రాజెక్టుకు కనీసం కాలువలు కూడా తవ్వలేకపోయారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో తమ ఐదేళ్ళ పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు 1650కోట్ల రూపాయలు...
విశాఖలో అరాచకం చేసే రౌడీలను, బెదిరించే గూండాలను కాలుకు కాలు, కీలుకు కీలు తీసి కింద కూర్చోబెడతామని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. National Institutional Ranking Framework(NIRF) నిర్వయించిన...
మెగా స్టార్ చిరంజీవిపై వైఎస్సార్సీపీ రాజకీయ దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయ సాయి రెడ్డి పరోక్షంగా ట్వీట్ లతో విమర్శలు గుప్పించారు.
మూడ్రోజుల క్రితం జరిగిన...
హైదరాబాద్ నగరం మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్ మరియు ఎయిర్పోర్ట్ మెట్రో వ్యవస్థపైన పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ఈరోజు మెట్రో రైల్ భవన్ లో ఒక ఉన్నత స్థాయి...