సామాజిక న్యాయమే తెలుగుదేశం పార్టీ అని, ఈ పార్టీ పుట్టుకకు అదే మూల కారణమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 'మాలల భాందవుడు చంద్రన్న' పేరిట మంగళగిరిలోని ...
కేంద్రంలో ఏళ్లుగా అధికారం చెలాయిస్తున్న ప్రభుత్వాల చేతగానితనం వల్ల స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా దేశం బాగుపడలేదని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం సోలాపూర్ జిల్లాలోని సర్కోలీ గ్రామంలో...
తెలంగాణ ప్రజలు ఓట్లు వేసిన పాపానికి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా మహారాష్ట్ర ప్రజలకు ఊడిగం చేస్తున్నారని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం’ మొత్తం పక్క...
చట్టం అందరికీ సమానంగా న్యాయం చేయగలిగితే కుల సమూహాలుగా ఏర్పాడాల్సిన అవసరం ఉండేది కాదని, డా. అంబేద్కర్ కోరిన కుల నిర్మూలన జరిగి ఉండేదని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ...
న్యూఢిల్లీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్ కార్యచరణపై సమావేశ జరుగుతోంది. ఈ...
నైరుతి రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. వర్షాలు, వరదల కారణంగా 300కు పైగా రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని స్థానిక...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పై కాంగ్రెస్ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నేతలపై దుష్ప్రచారాలు చేసే దరిద్రం దాపరించిందని, ఇంత బతుకు బ్రతికి పార్టీలో...
మహారాష్ట్ర షోలాపూర్ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పండరిపూర్ లో శ్రీ విట్ఠల్ రుక్మిణీ దేవీ ఆలయంలో ఈ రోజు ఉదయం ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు.
పండరిపూర్ నుంచి సర్కోలి గ్రామానికి బయలుదేరిన...
ఉత్తరప్రదేశ్ లో సంఘ వ్యతిరేక శక్తుల ఏరివేత వేగంగా జరుగుతోంది. శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద పీట వేస్తున్న యోగి అదిత్యనాత్ ప్రభుత్వం నేరస్తులను ఏ మాత్రం ఉపెక్షించటం లేదు. ఇదే కోవలో...
దీపావళి పండగకు అగ్రరాజ్యం అమెరికాలో అరుదైన గుర్తింపు లభించింది. న్యూయార్క్లో దీపావళి పండగను సెలవురోజుగా ప్రకటించారు నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారు....