జీవో నంబర్ 45ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కొట్టి వేసింది. రాజధాని ప్రాంతంలో వేలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో...
రాష్ట్రంలో వైసీపీ పాలన తాలిబన్ల కంటే దారుణంగా తయారైందని, గత నాలుగేళ్లుగా నిర్బంధాలు, బెదిరింపులు, భూకబ్జాలు నిత్యకృత్యంగా మారాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. జగన్ పాలనలో అన్ని...
రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. జగజ్జనని చిట్ ఫండ్ లో అక్రమాలు జరిగాయంటూ ఆ కంపెనీ యజమానులు.... భవానీ భర్త, టిడిపి రాష్ట్ర...
మణిపూర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మైతీ తెగకు ఎస్టీ హోదా ఇవ్వొద్దంటూ ఆల్ ట్రైబల్ స్టూటెండ్స్ యూనియన్ మణిపూర్ చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ రాష్ట్ర...
యూరోప్ ఖండంలోని సెర్బియా దేశంలో అంతర్గత కుమ్ములాటలు తగ్గి ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో సాగుతోంది. ఈ తరుణంలో దేశంలో వరుస కాల్పుల ఘటనలు ప్రజలను భయాన్దోలనకు గురిచేస్తోంది. తాజాగా సెర్బియాలో మరోసారి కాల్పులు...
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యానికి శాఖలోని ఏడు విభాగాల్లోని మొత్తం 1331 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉత్తర్వు...
“ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పై 2006లో తీసుకున్ను రూ. 6,696 కోట్ల రుణం గతే డాది మార్చి 31తో తీరిపోయింది. ఇప్పుడు ఓఆర్ఆర్ పై రుణం లేదు. ఓఆర్ఆర్ కు ప్రస్తుతం...
జనవరి–మార్చి త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 12,132 మంది లబ్ధిదారులకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా క్రింద రూ. 87.32 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
జలదృశ్యంలో ఒక్కరితో మొదలైన ప్రయాణం.. మహాప్రస్థానమై.. దేశ రాజధానిలో సగర్వంగా అడుగుపెట్టిన సందర్భంగా గులాబీ శ్రేణులందరికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, కేవలం...
రాష్ట్ర ప్రజలు కట్టే జీఎస్టీ పన్నులతో కేంద్రం ఎంజాయ్ చేయొచ్చు కానీ అదే ప్రజలు, రైతులు కష్టాల్లో ఉంటే కేంద్రం సహకరించకపోవడం దారుణమన్నారు, తెలంగాణ ప్రజలు దేశంలో బాగం కాదా అని కేంద్రాన్ని,...