Sunday, March 16, 2025
HomeTrending News

BRS Counter: అమిత్ షా క్షమాపణ చెప్పాలి: వినోద్ కుమార్

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిన్న చేవెళ్ల సభలో అన్ని అబద్దాలు చెప్పారని, దీనికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్...

Nara Lokesh: జగన్ పాలనలో పల్లెలు అస్తవ్యస్తం: లోకేష్

గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.  లోకేష్  యువ గళం పాదయాత్ర కర్నూలు...

KTR: ఇది అభివృద్ధి కాదా?: కేటిఆర్ ప్రశ్న

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నేడు జరుపుకుంటున్నామని, దేశ జనాభాలో 3 శాతం ఉన్నతెలంగాణా జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్ శాఖలో 30 శాతం అవార్డులు గెల్చుకుందని తెలంగాణ ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి...

Sholapur to Tadepalli: సిఎం జగన్ ను కలిసిన కాకా సాహెబ్

మహారాష్ట్రకు చెందిన రైతు కాకాసాహెబ్‌ లక్ష్మణ్‌ కాక్డే తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.  కాక్డేని జగన్ ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. వైఎస్‌ జగన్‌పై ఉన్న...

Viveka Case: సిబిఐకి రెండు నెలల గడువు పొడిగింపు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ గడువును రెండు నెలలపాటు పొడిగిస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.  వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై...

Jana Sena: వాస్తవాలు లేకుండా మాట్లాడొద్దు: పవన్

సరైన ధృవపత్రాలు లేకుండా ఎవరిపైనా ఆర్ధిక నేరారోపణలు చేయవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు సూచించారు. మీడియాలో వచ్చిందనో... ఇతరులు ఎవరో చేశారనో దాన్ని ఆసరాగా చేసుకుని ఆరోపణలు చేయవద్దని...

Simhachalam: చందనోత్సవం విజయవంతం : కొట్టు

ప్రొటోకాల్ భక్తుల క్యూ లైన్లలో ఇతరులు రావడం వల్లే సింహాచలంలో నిన్న ఇబ్బంది ఎదురైందని ఏపీ డిప్యూటీ సిఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. సామాన్య భక్తులకు అత్యంత...

YSRCP: నన్ను అవమానించారు: మంత్రి సురేష్

ప్రభుత్వ పథకాలపై తెలుగుదేశం పార్టీ దుష్ర్పచారం చేస్తోందని రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎస్సీ ముఖ్యనేతల సమావేశం జరిగింది.  డిప్యూటీ సిఎం...

Rice crop: సన్నరకం ధాన్యానికి భారీ డిమాండ్‌

సన్నరకం ధాన్యానికి భారీగా డిమాండ్‌ పెరిగింది. యాసంగి సీజన్‌లో గతంలో ఎప్పుడూ లేనివిధంగా క్వింటాలుకు రూ.2,500 వరకు ధర పలుకుతున్నది. అయినప్పటికీ మిల్లర్లు, వ్యాపారులు పొటీపడి కొనుగోలు చేస్తున్నారు. రైతులు పంట కోసిందే...

Train Journey: రైలు ఊపులో ఉయ్యాల నిద్ర

సడి సేయకో గాలి సడి సేయబోకే బడలి ఒడిలో రాజు పవళించేనే .. అన్నారో కవిగారు ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరుగదు అని కూడా తెలిసిందే. ఈ రోజుల్లో తిండి సంగతేమో గానీ నిద్ర పట్టడం...

Most Read