Sunday, February 23, 2025
HomeTrending News

బుల్డోజ‌ర్ న్యాయంపై సుప్రీంకోర్టు అసంతృప్తి

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా బుల్డోజ‌ర్ న్యాయం పేరుతో జ‌రుగుతున్న వ్యవహారాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.  క్రిమిన‌ల్ కేసులో నిందితుడిగా ఉన్న వ్య‌క్తి ఇంటిని ఎలా బుల్డోజ‌ర్ల‌తో కూల్చివేస్తార‌ని కోర్టు...

ఎక్స్ మాధ్యమంపై బ్రెజిల్ నిషేధం

సోషల్ మీడియా వేదిక ఎక్స్ మాధ్యమంపై బ్రెజిల్ కోరడా ఝుళిపించింది. తప్పుడు వార్తల ప్రచారానికి వేదికగా మారిందని ఆ దేశ సర్వోన్నత న్యాయ స్థానం మండిపడింది. సుప్రీంకోర్టు విధించిన డెడ్‌లైన్ లోపు.. బ్రెజిల్...

వైసీపీకి మరో ఇద్దరు ఎమ్మెల్సీల గుడ్ బై

వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. నిన్న ఇద్దరు రాజ్యసభ ఎంపిలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు లు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వారి రాజీనామాలను నిన్న సాయంత్రమే సభ...

ఆ వ్యాఖ్యలు నాకు ఆపాదించారు: రేవంత్

భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత గౌరవం, పరిపూర్ణ విశ్వాసం ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. న్యాయస్థానాల విజ్ఞత, చిత్తశుద్దిని ప్రశించే విధంగా తాను కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా నిన్నటి...

ప్రభుత్వ సలహాదారుడిగా కన్నయ్యనాయుడు

విశ్రాంత ఇంజినీర్ కన్నయ్యనాయుడును ఏపీ ప్రభుత్వం జలవనరుల శాఖలో మెకానికల్ విభాగం సలహాదారుడిగా నియమించింది.  90 ఏళ్ల విశ్రాంత ఇంజినీర్ కన్నయ్య నాయుడు ఇటీవల కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ గేట్ అమర్చడంలో  కీలకపాత్ర...

సిఎం రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్

ఢిల్లీ మద్యం కేసులో బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు  సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయండంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసినట్లుగా పలు పత్రికల్లో వచ్చిన వ్యాఖ్యలపై భారత సర్వోన్నత న్యాయస్థానం...

తిరిగి రాజ్యసభకు బీద, ఎమ్మెల్సీగా మోపిదేవి!

వైఎస్సార్సీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ కర్ ను కలిసి తమ రాజీనామా లేఖలు సమర్పించారు....

TTD: ఆధార్ తోనే అదనపు లడ్డూ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలపై టిటిడి ఆంక్షలు విధించింది. ఇకపై కౌంటర్ లో ఆధార్  కార్డు చూపిస్తేనే అదనపు లడ్డూలు ఇవ్వనున్నారు. మూడేళ్ళ క్రితం లడ్డూ విక్రయాలపై నిబంధనలు సడలించి టికెట్...

అబూజ్‌మడ్‌ లో ఎన్‌కౌంటర్‌… కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల హతం

మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. జిల్లాలోని అబూజ్‌మడ్‌ అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడిన నక్సల్స్‌.....

టిడిపిలో చేరుతున్నా: మోపిదేవి

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వస్తోందని వైఎస్సార్సీపీ నేత, రాజ్య సభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ వెల్లడించారు. ఆ కారణాలేమిటో బహిరంగంగా అన్నీ...

Most Read