ఆర్బీకేల పరిధిలో వైయస్సార్ యంత్రసేవ కింద ఇస్తున్న పరికరాలు, యంత్రాలు అన్నీకూడా రైతులకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. సంబంధిత ఆర్బీకేల పరిధిలోఉన్నయంత్రాలు, పరికరాలు, వాటిద్వారా...
వ్యవస్థలో రాజకీయ పార్టీలు, నాయకులు శాశ్వతం కాదని, వారు చేసే మంచి పనులే శాశ్వతమని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. మనం మంచి చేసినా, చెడు చేసినా దాని ప్రభావం...
రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు ఆర్. కృష్ణయ్య తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. బలహీనవర్గాల అభ్యున్నతికి, వారి ఆర్ధిక, సామాజిక...
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై పలువురు మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. ఆమె ఒక గవర్నర్ గా కాకుండా బిజెపి నాయకురాలిగా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. పదవి చేపట్టి...
రాష్ట్ర ప్రభుత్వం తనకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆవేదన వ్యక్తంచేశారు. తనకు వ్యక్తిగతంగా మర్యాద ఇవ్వకపోయినా తాను బాధపడనని, కానీ గవర్నర్ పదవిని...
ఎవరు ఫేక్ నా కొడుకులో రాష్ట్ర ప్రజలకు, సమాజానికి బాగా తెలుసని, చంద్రబాబు కుటుంబానికి ఉన్న క్రెడిబులిటీ ఏమిటో, క్యారెక్టర్ ఏమిటో కూడా అందరికీ తెలుసని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి...
అమరావతి పరిరక్షణ సమితి పేరుతో మళ్ళీ పాదయాత్ర అంటూ డ్రామాలు మొదలుపెడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. పాదయాత్రకు కలెక్షన్ ఫుల్- ఆదరణ నిల్ అని అభివర్ణించారు. ఉద్యమం పేరుతో వసూళ్ళ...
మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గౌరవార్థం విశాఖపట్నంలో ఆత్మీయ సమావేశం జరిగింది. మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ జగపతి రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మాజీ...
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పదవి కోసం పోటీపడ్డ పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావుల ఎన్నికపై చివరి వరకు ఉత్కంట నెలకొంది. ఏకగ్రీవం కోసం...
సీపీఎస్ విషయంలో ఉద్యోగుల ఆవేదనను అర్ధం చేసుకున్నామని, అందుకే జీపీఎస్ విధానాన్ని ప్రతిపాదించామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే జీపీఎస్ లో మరిన్ని...