Tuesday, April 29, 2025
HomeTrending News

12, 13 తేదీలలో శాసనసభ సమావేశాలు

సెప్టెంబర్ 12, 13 తేదీలలో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరి కమిటీ (BAC) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 16 నుండి 3 రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైఖ్యత ఉత్సవాలు...

మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు – ఈటెల విమర్శ

తెలంగాణ ప్రజానీకం రెండవ సారి అధికారం కట్టబెట్టిన తరువాత శాసనసభ సమావేశాలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. శాసన సభ్యులను గడ్డి పోచల్లగా అవమానిస్తున్నారన్నారు. శాసనసభ ముందు గన్ పార్క్...

అసెంబ్లీ సోమవారానికి వాయిదా

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం (ఈ రోజు ) ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘సూర్యాపేటలోని తుంగతుర్తి నియోజకవర్గ...

కాసేపట్లో సంగం బ్యారేజ్ జాతికి అంకితం

సింహపురి వాసుల దశాబ్దాల కల నేడు నేరవేరుతోంది. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీల నిర్మాణం పూర్తయ్యింది. వాటిని మరికాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  జాతికి అంకితం...

అసెంబ్లీ 20 రోజులు జరుపాలి – భ‌ట్టి విక్ర‌మార్క‌

వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు అన్ని చర్చించే విధంగా దాదాపుగా 20 రోజుల‌కు పైగా నిర్వ‌హించాల‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క డిమాండ్ చేశారు. ప్ర‌తిప‌క్షాలు ఎన్ని రోజులు...

బ్రిటన్‌ కొత్త ప్రధానిగా లిజ్‌ ట్రస్‌

బ్రిటన్‌ ప్రధాని ఎంపికలో ఉత్కంఠకు తెరపడింది. బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా తర్వాత కొత్త ప్రధానిగా ఎవరు ఎన్నిక కాబోతున్నారో తేలిపోయింది. సోమవారం వెల్లడైన తుది ఫలితాల్లో కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా, ప్రధానిగా లిజ్‌...

జాతీయ స్థాయిలో ఉచిత కరెంటు ఇస్తాం – కెసిఆర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో అంతర్జాతీయంగా కూడా దేశ పరువు దిగజారుతోందని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రశ్నించే ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలను పడగోడుతున్నారన్నారు. ఇలాంటి పాలన మనకు...

టిఆర్ఎస్ పాలనలో విద్య వ్యవస్థ నిర్వీర్యం – జీవన్ రెడ్డి

విద్య, ఉద్యోగాల కోసం ఆత్మ బలిదానాలు చేసి సాధించుకున్న తెలంగాణలో టిఆర్ఎస్ నిర్లఖ్య వైఖరితో విద్యావ్యవస్థ నిర్వీర్యం అవుతోందని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి...

గ్రీన్ ఎనర్జీతో ఆర్ధిక వ్యవస్థకు ఊతం: సిఎం

గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయని,  భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. వీటి ద్వారా ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోందని,...

యువతను మోసం చేశారు: రామ్మోహన్

సిఎం జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చారని తెలుగుదేశం లోక్ సభా పక్ష నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా...

Most Read