Monday, April 21, 2025
HomeTrending News

వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే – మంత్రి కేటిఆర్

వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అల్లూరి సీతారామరాజుని గుర్తుచేసుకోవడం భారతీయ పౌరుడి విధి అని చెప్పారు. అల్లూరి సీతారామా రాజు 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ...

బలపరీక్షలో నెగ్గిన సీఎం షిండే

మహారాష్ట్ర రాజకీయాలు క్రమంగా కొలిక్కి వస్తున్నాయి. శివసేన తిరుగుబాటు నేత, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు (సోమవారం) నిర్వహించిన బలపరీక్షలో సీఎం...

ప్రధానికి ఘన స్వాగతం

Warm Welcome: ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

కులు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 16 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కులు జిల్లాలోని నియోలి - షంషేర్ రోడ్డులో ఈ రోజు ఉదయం 8.30 సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 16 మంది...

కోపెన్ హెగెన్ లో కాల్పులు.. ముగ్గురు మృతి

అమెరికా కాల్పుల సంస్కృతి యూరప్ దేశాలకు పాకింది. తాజాగా, ఒక దుండగుడు.. డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగెన్ లో కాల్పులకు దిగాడు. కోపెన్ హెగెన్ ప్రాంతంలో సిటీ సెంటర్, విమానాశ్రయం ల మధ్య...

మోడీ ప్రసంగం…అభివృద్ధి మంత్రం

కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు ఏమాత్రం జవాబు ఇవ్వకుండా.. కనీసం రాజకీయ విమర్శల ఊసెత్తకుండా మోడీ ప్రసంగం సాగింది. దీంతో బీజేపీ శ్రేణులు నిరాశ చెందాయి. విజయ సంకల్ప సభలో అభివృద్ధి అంశాల ఆధారంగానే...

నేడు రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన

PM Tour:  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. భీమవరంలో విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను ప్రధాని ప్రారంభిస్తారు.  దేశానికి స్వతంత్రం లభించి 75సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో  ఆజాదీ కా...

ప్రజా ధనం దోపిడీ : లోకేష్ ఫైర్

Its ridiculous: గ్రామ వాలంటీర్లకు దినపత్రిక అలవెన్స్  కింద ప్రతి నెలా రెండువందల రూపాయలు ఇవ్వాలన్న ప్రభుత్వ  నిర్ణయంపై  టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. వాలంటీర్లను పార్టీ పనికోసం...

మన ఊరు – మనబడి నినాదమే – జీవన్ రెడ్డి విమర్శ

తెలంగాణ ఉద్యమం బలోపేతానికి మార్గదర్శకుడు, తెలంగాణ జాతిపిత ఫ్రొపెసర్ జయశంకర్, తెలంగాణ కోసం ఆత్మబలిధానం చేసుకున్న శ్రీకాంతాచారిలను అగౌరపరిచేవిధంగా వ్యాఖ్యలు చేసిన పురపాలక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తెలంగాణ...

మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ రాహుల్ నర్వేకర్

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం చివరి అంకానికి చేరింది. గవర్నర్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సర్కారు బలనిరూపణ కోసం రెండు రోజుల ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ...

Most Read