Thursday, February 27, 2025
HomeTrending News

రాజ్యసభ పోటీకి టిడిపి దూరం!

రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని తనను కలిసిన పార్టీ నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. గత వారం ఢిల్లీలో కేంద్ర...

సుబ్బారెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: బొత్స

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలంటూ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, దానికి పార్టీతో సంబంధం లేదని... ఆయన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి...

ప్రతి ఏటా ఆడుదాం ఆంధ్ర: సిఎం జగన్

మట్టిలోని మాణిక్యాలను గుర్తించగలిగితే, సానపట్టగలిగితే, సరైన శిక్షణ ఇవ్వగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇంకా ఎక్కువగా మన రాష్ట్ర పిల్లలను అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దవచ్చని, దీనిలో భాగంగానే ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని చేపట్టామని...

టిడిపిది విపరీత ధోరణి: సజ్జల ఫైర్

తనకు రెండు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయంటూ టిడిపి నేత ధూళిపాల నరేంద్ర చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. తాను నివసిస్తున్న అపార్ట్ మెంట్ రోడ్డుకు అవతల ఒక...

తెలంగాణకు అన్యాయం జరిగితే పులిలా పోరాడతా: కేసిఆర్

కృష్ణా ట్రిబ్యునల్ ముందు తమ వాదనలు బలంగా వినిపించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా రాజకీయాలు చేస్తోందని టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ దుయ్యబట్టారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టును అప్పగిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్...

మేడిగడ్డ పరిశీలించిన సిఎం, మంత్రులు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్-ఎంఐఎం-సిపిఐ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించారు. 21వ పిల్లర్ వద్ద  కుంగిన ప్రాంతాన్ని, పగుల్లను పరిశీలించారు. కాళేశ్వరంపై నిగ్గు తేల్చేందుకు, ప్రాజెక్టు నిర్మాణంలో...

కృష్ణా జలాల్లో రెట్టింపు వాటా సాధించాం: పెద్దిరెడ్డి

కృష్ణా జలాల్లో ఏపీ వాటాను గతంలో కంటే రెట్టింపు జగన్ హయంలోనే సాధించామని, నిన్న తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి...

రైతుల ఆందోళన: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత

రైతు సంఘాల 'ఢిల్లీ చలో' కార్యక్రమంతో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున చేరుకొని ఢిల్లీ వైపు వచ్చే ప్రయత్నం చేయడంతో...

రైతులకు అన్యాయం చేయొద్దు: హరీష్ రావు

కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదని, కాళేశ్వరం అంటే 3బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్,...

మార్చి లోగా ఉద్యోగుల బకాయిలు విడుదల: బొత్స

పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)ని వీలైనంత త్వరలో ప్రకటించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు  కోరుతున్నాయని, కొన్ని...

Most Read