Wednesday, March 5, 2025
HomeTrending News

హైందవం స్వీకరించిన సుకర్నోపుత్రి

ఇండోనేషియా మొదటి అధ్యక్షుడు సుకర్నో కుమార్తె సుక్మవతి సుకర్నోపుత్రి మంగళవారం ఇస్లాం నుంచి హిందు మతం స్వీకరించారు. సుక్మావతి 70 వ పుట్టిన రోజు సందర్భంగా బాలీలోని సుకర్నో కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో...

తాలిబాన్ సిఎం కెసిఆర్ – బండి విమర్శ

ముఖ్యమంత్రి కెసిఆర్ తాలిబాన్ సీఎం గా మారారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా విమర్శించారు. రైతుల పట్ల అరాచకంగా వ్యవహరిస్తూ వారికి విత్తనాలు కూడా దొరకకుండా చేస్తున్నారని ఆరోపించారు. హుజురాబాద్...

కర్ణాటకలో కరోనా కొత్త వేరియంట్

దేశంలో కరోనా మహమ్మారి కొత్త రూపు ధరించి విరుచుకుపడుతున్నట్లు కనిపిస్తోంది. కర్ణాటకలో ఏడుగురికి ఏవై.4.2 రకం కరోనా వేరియంట్ సోకినట్లు తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమై.. వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టారు బాధితుల్లో...

ఫ్రాన్స్ పయనమైన మంత్రి కేటిఆర్ బృందం

ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరగనున్న పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో పయనం అయిన తెలంగాణ ప్రతినిధి బృందం. ఫ్రెంచ్ సెనేట్ లో జరిగే యాంబిషన్ ఇండియా 2021...

తమిళనాడు బాణసంచా కేంద్రంలో అగ్నిప్రమాదం

తమిళనాడు రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం అవగా.. 10 మంది మంటల్లో చిక్కుకున్నారు. తమిళనాడులోని శంకరాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన...

గురుకులాల విద్యార్ధులతో సిఎం భేటి

రాష్ట్రానికి చెందిన ఐఏఎస్‌ అధికారుల్లో చాలామంది అత్యంత సాధారణమైన నేపధ్యం నుంచే వచ్చారని, వారి నుంచి స్ఫూర్తి పొంది, ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్ధులు కూడా ఆ స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి...

రైతులపైకి దూసుకెళ్లిన లారీ

హుజురాబాద్ మండలం తాళ్లపల్లి ఇంద్రనగర్ వద్ద తాగిన మత్తులో ఉన్న లారీ డ్రైవర్ తన లారీని రైతులపై నుండి తీసుకెళ్లిన దుర్ఘటనలో ఇరవైఐదు మంది వరకూ గాయపడ్డారు, వెంటనే స్పందించిన రాష్ట్ర మంత్రి...

వచ్చే నెల పార్లమెంటు శీతాకాల సమావేశాలు

పార్లమెంటు శీతాకాల సమావేశాలు వచ్చే నెల 29వ తేది నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 29వ తేది నుంచి డిసెంబర్ 23వ తేది వరకు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ...

సైన్స్ తోనే సామాజిక అభివృద్ధి

విద్యార్థుల‌ను శాస్త్ర, సాంకేతికత పరిజ్ఞానం వైపు ఆకర్షితులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంద‌ని రాష్ట్ర‌ శాస్త్ర‌, సాంకేతిక శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. హైద‌రాబాద్ అర‌ణ్య భ‌వ‌న్ లో...

షియా – సున్నీల ఘర్షణల్లో 12 మంది మృతి

పాకిస్తాన్ లో షియా – సున్నీ ల మధ్య ఘర్షణల్లో 12 మంది చనిపోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రంలోని కుర్రం జిల్లా కోహత్ డివిజన్ లో...

Most Read