Friday, February 28, 2025
HomeTrending News

YS Jagan: గెలుపే ప్రామాణికం – బిసిలు, మహిళలకు పెద్దపీట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాబోయే సాధారణ ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టారు. తెలుగుదేశం-జనసేన పార్టీలు కలిసి పోటీచేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ కూటమిలో బిజెపి ఉంటుందా ఉండదా అనే దానిపై ఇంకా...

TPCC: బిజెపికి చెక్ పెట్టేందుకు సిఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక

ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సిఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, ఎమ్మెల్సీ స్థానాల...

TPCC: లోకసభ ఎన్నికలకు కాంగ్రెస్ కార్యాచరణ

లోకసభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ అప్పుడే దృష్టి సారించింది. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఈ రోజు (సోమవారం) జరిగిన కాంగ్రెస్ రాజాకీయ వ్యవహారాల కమిటీ సమీవేశంలో వివిధ అంశాలపై చర్చ జరిగింది....

25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ పెంపు

జనవరి 1 నుంచి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు ఉచితంగా మందులు డోర్‌ డెలివరీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆరోగ్య సిబ్బంది నుంచి ఇండెంట్‌ పంపితే...

ఉమ్మడి మేనిఫెస్టోపై బాబు-పవన్ చర్చలు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. తన నివాసానికి వచ్చిన చంద్రబాబుకు పవన్ సాదర స్వాగతం పలికారు. దాదాపు రెండు...

ఎంతమంది కలిసి వచ్చినా మళ్ళీ జగనే సిఎం: జోగి ధీమా

దేశంలో 28 రాష్ట్రాలుంటే సామాజిక న్యాయం, సామాజిక ధర్మం పాటించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు.  ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు...

యుగగళం సభతో ఎన్నికల శంఖారావం: అచ్చెన్నాయుడు

యువ గళం ముగింపు సభ ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం చేస్తోన్న...

Iran: ఇరాన్ వైఖరిలో మార్పు… ఫీసా ఫ్రీ ఎంట్రీ నిదర్శనం

కరోనా తర్వాతి కాలంలో ఆర్థికంగా రాబడి పెంచుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు పర్యాటకులను ఆకర్షించే పథకాలు చేపడుతున్నాయి. పరిమిత కాలానికి వీసా లేకుండానే ప్రవేశానికి అనుమతిస్తున్నాయి. ముఖ్యంగా భారత్, చైనా దేశాల...

పేదల భవిష్యత్తుకు జగన్ గ్యారంటీ: నారాయణస్వామి

మంచిమనసున్న జగనన్న వల్ల ప్రజలకు కూడా ఎంతో మేలు జరుగుతోందని,  సామాజిక విప్లవం ద్వారా సాధికారత చేసి చూపారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి పేర్కొన్నారు. ఆర్థికంగా పేదలను పై స్థాయికి...

Janasena: సైకిల్ తో సవారీకి జనసేనాని తండ్లాట

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జనసేనతో పొత్తు కలిసి రాక పోగా వికటించటం కమలనాథులను కలవరపరిచింది. సీమాంద్ర ఓటర్లు ఉన్న ప్రాంతంలో కూడా ఆ పార్టీ ప్రభావం చూపకపోవటం...జనసేనాని పవన్ కళ్యాణ్ కుదురుగా ఉండి...

Most Read