Monday, February 24, 2025
HomeTrending News

నోరు అదుపులో పెట్టుకో :లోకేష్ కు కాటసాని హెచ్చరిక

నారా లోకేష్‌ ఒక బఫూన్‌ కంటే ఎక్కువ…జోకర్‌ కంటే తక్కువ అని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అభివర్ణించారు. పులి బిడ్డ పులి బిడ్డే, నక్క బిడ్డ నక్క బిడ్డనే...

ఆస్తుల కోసమే మోకరిల్లిన ఈటెల :మంత్రి గంగుల

మాజీ మంత్రి ఈటెల రాజెంద‌ర్ కబ్జా ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలోనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని బిసి సంక్షేమ, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా యువ‌త...

ప్రత్యామ్నాయ పంటలే మేలు – మంత్రి జగదీష్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలు రైతాంగానికి ఆధునిక దేవాలయాలని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విత్తనాల పంపిణీ నుండి పండించిన పంట మార్కెటింగ్ వరకు అనుభూతులు, అనుభవాలు పరస్పరం...

చంద్రబాబు అనర్హుడు: విజయసాయి రెడ్డి

ప్రతిపక్ష నేతగా ఉండడానికి చంద్రబాబు అనర్హుడని వైఎస్సార్ సిపి నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. కరోనాకు భయపడి రాష్ట్రానికి రాకుండా వేరే రాష్ట్రంలో తలదాచుకోవడం దుర్మార్గమని అన్నారు. ఎవరైనా మంచి చేస్తుంటే...

ఆఫ్రికాలో ఒక శాతం జనాభాకే టీకా

ఆఫ్రికా ఖండంలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం  నత్త నడకన సాగుతోంది. ఇప్పటివరకు కోటి ఇరవై లక్షల జనాభాకు పూర్తి స్థాయిలో టీకా ఇవ్వటం పూర్తైంది. అయితే ఇది ఆఫ్రికా జనాభాలో ఒక శాతం...

ఏపిలో కర్ఫ్యూ సడలింపు : ­20 నుంచి అమలు

రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  కోవిడ్‌ నియంత్రణపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. కోవిడ్ కేసులు, కర్ఫ్యూ అమలుపై ముఖ్యమంత్రి అధికారులను...

అస్సాం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా

అస్సాం లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రూప్ జ్యోతి కుర్మి పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. జోర్హాట్ జిల్లా మరియాని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కుర్మి తన రాజీనామ లేఖను ఈ...

సిఎస్ పదవీకాలం పొడిగించొద్దు : టిడిపి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీకాలం పొడిగింవద్దని తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రనాథ్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ...

బ్రహ్మంగారి మఠానికి వెల్లంపల్లి

బ్రహ్మంగారి మఠం వివాదం పరిష్కారానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో అయన పర్యటిస్తున్నారు. మఠాధిపతి ఎంపికపై గత రెండునెలలుగా కుటుంబ...

తుది జట్టులో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు

సౌతాంప్టన్ వేదికగా మరికాసేపట్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటిసి) ఫైనల్ ప్రారంభం కానుంది. ఇండియా- న్యూ జిలాండ్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం ప్రప్రచ వ్యాప్తంగా క్రికెట్ వీరాభిమానులు...

Most Read