Monday, February 24, 2025
HomeTrending News

ఈటెల రాజీనామా?

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి, తెలంగాణా రాష్ట్ర సమితికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు అయన మీడియా ముందుకు రానున్నారు. మూడు రోజుల ఢిల్లీ...

సిద్ధంగా ఉన్నాం : బొత్స

ఏ క్షణమైనా విశాఖ కార్యనిర్వాహక రాజధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడినుంచైనా పాలన చేయవచ్చని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి...

టాప్-3లో ఆంధ్ర ప్రదేశ్

స్థిర ఆర్ధికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధించింది. ­2020-21  సంవత్సరానికి సంబంధించిన ర్యాంకులు నీతి ఆయోగ్ విడుదల చేసింది. అనేక అంశాల్లో ఆంధ్ర ప్రదేశ్ మంచి పనితీరు కనబరిచిందని ప్రశంసించింది. క్లీన్ ఎనర్జీ విభాగంలో...

చిన్నారుల టీకా క్లినికల్ ట్రయల్స్

చిన్నారుల కోసం చేపట్టిన వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. బిహార్ రాజధాని పాట్నాలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ రెండో దశ పరిశీలన ఆరంభమైంది. పాట్నా ఏయిమ్స్( ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రిలో...

యోగి నేతృత్వంలోనే బరిలోకి బిజెపి

ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీ  ఎదుర్కోనుంది. సిఎం యోగి కి మద్దతుగా జాతీయ నాయకత్వం కూడా నిలబడింది. మీడియా,సోషల్...

బాలీవుడ్ హీరోలకు పాకిస్థాన్ అగ్ర తాంబూలం

  బాలీవుడ్ లో అలనాటి అగ్ర హీరోలు దిలీప్ కుమార్, రాజ్ కపూర్ లకు పాకిస్థాన్ ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తూ చర్యలు చేపట్టింది. పెషావర్ కు చెందిన ఈ ఇద్దరు అగ్ర హీరోల...

త్వరలో రాజధాని తరలింపు : విజయసాయి

విశాఖపట్నం అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌‌కు పరిపాలనా రాజధాని కానుందని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. సి.ఆర్.డి.ఏకు సంబంధించిన కేసులకు, రాజధాని...

సమయానికి సర్వే పూర్తి కావాలి:  జగన్

భూసర్వే చురుగ్గా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు.  కోవిడ్‌తో  కాస్త మంద గమనంలో ఉన్నసర్వే ను పరుగులు పెట్టించాలని, లక్ష్యాలను అనుకున్న సమయంలోగా...

వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే: సిఎం కెసిఆర్

రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా జూన్ 11 నుంచి  పైలట్  డిజిటల్ సర్వేను చేపట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని,...

2022 ఖరీఫ్ కు పోలవరం : అనిల్

ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట ప్రకారం 2022 ఖరీఫ్ నాటికి పోలవరం నుంచి సాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్  స్పష్టం చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం...

Most Read