శ్రీలంక ప్రజలకంటే ఏపీ ప్రజలకు భరించే శక్తి ఎక్కువగా ఉందని టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రం అప్పులు, ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయినా ప్రజల్లో ఇంకా పోరాట స్ఫూర్తి...
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యానికి ఏపీ ప్రభుత్వం కారణమని కేంద్రం చెప్పిందని, గత ప్రభుత్వ కాలంలో తీవ్రమైన జాప్యం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కేవలం ప్రస్తుత...
కృష్ణ నది ఎగువ నుంచి వస్తున్న వరదతో నిండుగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. వరద నీటి ప్రవాహానికి శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి ప్రారభామైంది. మరోవైపు ఎగువ...
కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష ధోరణి అవలంబిస్తూ.. ఈడీ విచారణ పేరుతో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నిరసనకు దిగింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వైఖరికి...
ధరల పెంపు, జిఎస్టీ పన్నుల అంశం పై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా లోక్ సభలో విపక్ష పార్టీలు వాకౌట్ చేశాయి. టిఆర్ఎస్ ఎంపీలు కూడా వాకౌట్ చేశారు. గురువారం నాలుగొ...
కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలతో దేశంలో అరచకాన్ని సృష్టిస్తున్నదని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర సర్కార్ ఫెడరల్ వ్యవస్థ కి తూట్లు పొడుస్తున్నదన్నారు....
భవిష్యత్ రాజకీయాలపై ఇప్పుడే ఎలా చెబుతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. సిఎం రమేష్ రాబోయే కాలంలో ఏపీ టిడిపిలో ఏక్ నాథ్ షిండే అంటూ విజయవాడ లోక్ సభ...
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. పార్లమెంట్ భవనంలో నేడు ఎన్నికల కౌటింగ్ షూరు అయింది. దేశానికి 15వ రాష్ట్రపతి ఎవరనే విషయం మరికొద్ది సేపట్లో తేలిపోనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ...
Rishi Sunak Leading : ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతి నేత రిషి సునాక్ చరిత్రకు అడుగుదూరంలో నిలిచారు. బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న ఆయన కన్జర్వేటివ్...
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ రోజు (గురువారం) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకానున్నారు. కాంగ్రెస్ పార్టీ సొంత పత్రిక నేషనల్ హెరాల్డ్ ఆస్తుల వ్యవహారానికి సంబంధించిన కేసులో విచారణకు...