Thursday, April 24, 2025
HomeTrending News

వెలుగులోకి మరో కొత్త వైరస్‌

కరోనా మహమ్మారి కారణంగా ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రపంచాన్ని కొత్త వైరస్‌లు ఆందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి. తాజాగా ఆఫ్రికాలోని ఘనాలో అత్యంత వేగంగా వ్యాప్తి కలిగిన ‘మర్‌బర్గ్‌’ వైరస్ కేసులు వెలుగుచూడటం ఉలికిపాటుకు గురిచేసింది. ఈ...

ఎమ్మెల్యేలు కష్టపడితేనే ఫలితాలు: జగన్

Work Hard: రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించామని, వారి మద్దతు తీసుకుంటే.. 175కి 175 స్థానాలో ఎందుకు గెలవలేమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ...

దుష్ప్రచారం, వదంతులు తిప్పికొట్టండి: సిఎం

వరద బాధితుల్లో నైతిక స్థైర్యం దెబ్బతీయడానికి  చంద్రబాబు, ఈనాడు, టీవీ–5, ఆంధ్రజ్యోతి, పవన్‌కళ్యాణ్‌ వంటివారు ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వంపై అకారణంగా బురదజల్లుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర, అధికారుల...

జగదీప్ ధన్‌కర్‌ నామినేషన్ దాఖలు

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి  జగదీప్ ధన్‌కర్‌ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు సమయంలో జగదీప్ ధన్‌కర్‌ వెంట ప్రధానమంత్రి నరేంద్రమోడి, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డ, రక్షణ...

జవాబు చెప్పలేక ఎదురుదాడి: దేవినేని

కాంగ్రెస్ పార్టీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనుల్లో పందికొక్కుల్లా దోచుకున్నారని, మట్టి పనుల్లో కూడా డబ్బులు దండుకున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. గత ఐదేళ్ళలో  తమ ప్రభుత్వ హయాంలో ఎన్ని...

ఉమా నోరు అదుపులో పెట్టుకోవాలి: అంబటి

Counter: గోదావరికి కనీ వినీ ఎరుగని రీతిలో వరద వచ్చిందని, ఈ విపత్తు సమయంలో అధికార యంత్రాంగం, ప్రజలు, వాలంటీర్ల సహకారంతో తమ ప్రభుత్వం సమర్ధవంతంగా సహాయ పునరావాస చర్యలు చేపట్టిందని రాష్ట్ర...

మధ్యప్రదేశ్ లో బస్సు ప్రమాదం.. 14 మంది మృతి

మధ్యప్రదేశ్​లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ధార్‌ జిల్లా ఖాల్‌ఘాట్‌ వద్ద బస్సు అదుపుతప్పి నదిలో పడింది. బస్సు ఇండోర్‌ నుంచి పుణె వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో...

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ఉద‌యం 11 గంట‌లకు ఉభ‌య స‌భ‌లు స్టార్ట్ అయ్యాయి. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లోనూ కొత్తగా ఎన్నికైన స‌భ్యులు ప్ర‌మాణ స్వీకారం చేశారు. సిమ్రన్‌జీత్ సింగ్ మాన్...

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన కెసిఆర్

రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్‌ మొదటగా మంత్రి కేటిఆర్ ఓటు వేయగా ...

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన సిఎం, స్పీకర్

Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ కమిటీ హాల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్పీకర్...

Most Read