Monday, April 7, 2025
HomeTrending News

కర్ణాటకలో మరో వివాదం

కర్ణాటకలో ఓ వింత వివాదం తెరపైకి వచ్చింది. అదే చెడ్డి వివాదం. విద్యను కాషాయీకరణ చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(NSUI) సభ్యులు ఆందోళన చేపట్టారు....

కొనుగోలు విషయంలో రైతుకు స్వేఛ్చ

Freedom: రైతన్నకు మరింత చేయూత అందించేందుకే  వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా వారికి  కావాల్సిన పనిముట్లన్నీ అందిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.  గ్రామాల్లో ఉన్న రైతు...

సంక్షోభంలో విద్యా వ్యవస్థ : నరేంద్ర

Education Crises: నిన్న విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాలు దిగజారిన విద్యా విధానానికి నిదర్శనమని టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర వ్యాఖ్యానించారు. గత దశాబ్ద కాలంలో ఇలాంటి ఫలితాలు చూడలేదన్నారు....

పోరస్ లాబ్ పై వేటు

Action: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం గ్యాస్ లీక్ ఘటన లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొరస్ ఫార్మా కంపెనీ  కార్యకలాపాలపై వేటు వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.  విషవాయువులు నిర్ధారించుకునే దిశలో...

శ్రీలంక బాటలో మరిన్ని దేశాలు

శ్రీలంక ఆర్థిక పతనం తర్వాత మరి కొన్ని దేశాలు రుణభారం, ఆహార కొరతతో సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరల్డ్ బ్యాంక్, IMF తాజా నివేదికలు ఆందోళన కలిగించే అంశాలను వెల్లడించాయి. కోవిడ్...

మరో 1433 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ మున్సిపల్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవల్ప్మెంట్ డిపార్ట్ మెంట్ లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ రెండు శాఖల్లోని 1433 వివిధ క్యాడర్ పోస్టుల భర్తీకి...

పల్లెల్లో అభివృద్ధి వెలుగులు – మంత్రి ఎర్రబెల్లి

పల్లె ప్రగతిని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ఒక జీవన విధానంగా చూడాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. పల్లె ప్రగతి...

వ్యవసాయ యంత్రాలకు నేడు సిఎం శ్రీకారం

Farmer Friendly: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు గుంటూరు జిల్లలో పర్యటించనున్నారు. చుట్టుగుంట సెంటర్‌లో డాక్టర్‌ వైయస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం ద్వారా ట్రాక్టర్‌లను, హర్వెస్టర్‌లను జెండా ఊపి ప్రారంభిస్తారు....

గవర్నర్ తో సిఎం భేటీ

Governor-CM: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. వైఎస్ జగన్, భారతి దంపతులు గవర్నర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సిఎం జగన్ ఇటీవల దావోస్ లో జరిగిన...

టైమ్ పాస్ పాలిటిక్స్ నమ్మరు: రోజా

don't time paas: గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ కు ఈసారీ అదే గతి తప్పదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. ...

Most Read