Wednesday, April 9, 2025
HomeTrending News

రాష్ట్రపతి ఎన్నికలపై తెరాస వ్యూహం?

ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ రోజు మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫాం హౌస్ నుంచి ప్రగతి భవన్ రానున్నారు. ఇవాళ ప్రగతి భవన్ లో సాయంత్రం 5.30 గంటల లు సిఎం కేసిఆర్ అధ్వర్యంలో ముఖ్యమైన సమావేశం...

థాయిలాండ్ లో గంజాయి సాగు చట్టబద్దం

ఆసియా దేశం థాయిలాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. గంజాయి సాగు, వాడకాన్ని చట్టబద్ధం చేసి థాయిలాండ్ పెద్ద బాంబే పేల్చింది. అయితే సిగరెట్ లా అంటించి పీల్చడంపై నిషేదం కొనసాగుతుంది. ఆహారపదార్థాల్లో, డ్రింకుల్లో...

విరివిగా రుణాలు ఇవ్వాలి: సిఎం విజ్ఞప్తి

Give more: కోవిడ్‌ ప్రభావం తగ్గుతున్న ఆర్థిక వ్యవస్థ కొద్దీ తిరిగి కోలుకునే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయని, అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా ఉన్న భౌగోళిక రాజకీయ ఘర్షణలు, దీని కారణంగా వస్తున్న...

పోలీసుల నిర్ణ‌యాన్ని స్వాగ‌తించిన కేటీఆర్

హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లో బాలిక‌పై అత్యాచార ఘ‌ట‌న‌పై హైద‌రాబాద్ పోలీసులు తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్వాగ‌తించారు. ఈ విష‌యంలో పోలీసుల‌కు పూర్తిగా మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తెలిపారు....

విద్యార్ధులతో లోకేష్ రాజకీయం: నాని

Zoom Row: నారా లోకేష్ విద్యార్ధులతో రాజకీయం చేస్తున్నారని అందుకే తాము జూమ్ మీటింగ్ లో పాల్గొన్నామని మాజీ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. విద్యార్ధులను లోకేష్ రెచ్చగొడుతున్నారని,  ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు....

రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల

రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుల చేసింది. వచ్చే నెల 21వ తేదీతో రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ నెల...

అమరావతి-అకోలా రహదారి.. ప్రపంచ రికార్డ్

Amravati Akola Road : మహారాష్ట్రలోని అమరావతి-అకోలా జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రపంచ రికార్డ్ సృష్టించాయి. 75 కిలోమీటర్ల మేర రహదారిని కేవలం 105 గంటల ౩౩ నిమిషాల్లో నిర్మించి జాతీయ...

రైతాంగ సమస్యలపై బిజెపి బహిరంగ లేఖ

తెలంగాణ రైతాంగ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్ 3 పేజీల బహిరంగ లేఖ, ఫామ్‌హౌస్‌ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను బహిరంగలేఖలో అభివర్ణించిన బండి సంజయ్‌, 8 ఏళ్ల కేసీఆర్‌ పాలనంతా రైతుల కంట...

లోకేష్ జూమ్ లో కొడాలి, వంశీ

Sudden Surprise: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు వింత అనుభవం ఎదురైంది. టెన్త్ విద్యార్థులతో లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీట్ లోకి అనూహ్యంగా  మాజీ...

చైనా ప్రభుత్వానికి ప్రజల నిరసన సెగ

World Covid Cases : ప్రపంచదేశాల్లో కరోనా కేసులు ఒక్కరోజే 5,91,610 కేసులు వెలుగుచూశాయి. మరో 1,649 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 53,80,10,527కు చేరింది. మరణాల సంఖ్య 63,26,416కు చేరింది. ఒక్కరోజే...

Most Read