Tuesday, March 18, 2025
HomeTrending News

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలే కీలకం

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినప్పటికీ.. ఆట ఇంకా అయిపోలేదని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బడ్జెట్ చర్చ సందర్భంగా అసెంబ్లీలో బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.పశ్చిమ...

జపాన్ లో భారీ భూకంపం

Earthquake In Japan : జపాన్ లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్‌లోని పుకుషిమా తీరంలో 7.3 తీవ్రతతో భూకంపం వాటిల్లింది. దీని ప్రభావంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్...

కీవ్ పై రష్యా భీకర దాడులు

ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను కైవసం చేసుకునేందుకు రష్యా భారీగా విధ్వంసం సృష్టిస్తోంది. రష్యా భీకర దాడులతో కీవ్ ప్రజలు క్షణమొక యుగంగా కాలం వెళ్లదీస్తున్నారు. యుద్ధం మొదలై 21 రోజులు గడుస్తున్నా...

పంజాబ్ సిఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం

ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ పంజాబ్ 18వ ముఖ్యమంత్రిగా బుధవారం (మార్చి 16) ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామం ఖట్కర్ కలన్‌లో ప్రమాణ స్వీకార...

ఎలాంటి పరిమితులూ లేవు: సిఎం జగన్

No restrictions: జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు ఎలాంటి పరిమితులూ లేవని, ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ  అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. కుటుంబాల జీవన...

కశ్మీర్లో ఉగ్రవాదులను నిలువరించిన బలగాలు

 Nowgam Encounter  :జమ్ము కశ్మీర్ లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. శ్రీనగర్ సమీపంలోని నౌగామ్ ప్రాంతంలో ఈ రోజు జరిగిన ఎన్ కౌంటర్ లో కరడు గట్టిన ఉగ్రవాదులను సైన్యం...

కనీస విచారణ జరిపించరా?: అచ్చెన్న

Jangareddygudem row: జంగారెడ్డి గూడెంలో నాటు సారా తయారీని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ మరణాలు సంభవించాయని, ఈ సంఘటనను సిఎం జగన్...

నాటో సమావేశానికి అమెరికా అధ్యక్షుడు

Nato Meeting : రష్యా ఉక్రెయిన్ యుద్ధం నానాటికి తీవ్రం కావటం ప్రపంచ దేశాలను కలవరపరుస్తోంది. రెండు దేశాలు పోరు నుంచి వెనక్కి తగ్గక పోవటంతో అంతర్జాతీయంగా వ్యాపార వాణిజ్య వర్గాలపై ప్రభావం...

నేడు కూడా టిడిపి సభ్యుల సస్పెన్షన్

TDP Members Suspend: అసెంబ్లీ కార్యకలాపాలను అడ్డుకున్న తెలుగుదేశం శాసన సభ్యులపై నేడు కూడా వేటు పడింది.  సభ ప్రారంభం కాగానే జంగారెడ్డి గూడెం సంఘటనపై టిడిపి సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ...

వెయ్యి కోట్ల‌తో నాలాల అభివృద్ధి – మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ న‌గ‌రంలో స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రాం (ఎస్‌ఆర్‌డీపీ)లో మరో రెండు కీలక ప్రాజెక్టులు అందుబాటులోకి వ‌చ్చాయి. ఎల్‌బీనగర్‌ చౌరస్తాలో ఇన్నర్‌రింగ్‌రోడ్డు మార్గంలో రూ.9.28 కోట్లతో నిర్మించిన అండర్‌పాస్‌ (కుడివైపు), రూ. 28.642...

Most Read