Sunday, March 16, 2025
HomeTrending News

డిజిపి బదిలీపై టిడిపి సెటైర్లు

TDP Satire: నిన్నటి వరకూ గౌతమ్ సావాంగ్ పై నిప్పులు చెరిగిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆయనపై సానుభూతి కురిపిస్తోంది.  గౌతమ్ ను బదిలీ చేసి కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని డిజిపిగా నియమించిన...

గౌతమ్ సావాంగ్ పై బదిలీ వేటు

DGP transferred: రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ (డిజిపి) గౌతమ్ సావాంగ్ ను బదిలీ అయ్యారు. కొత్త పోలీస్ బాస్ గా ప్రస్తుతం ఇంటలిజెన్స్ డైరెక్టర్ జనరల్ గా...

ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు

Sevalaal Jayanti : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లంబాడీల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్  మహరాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో ప్రజాప్రతినిధులు, లంబాడ ప్రతినిధులు పెద్ద...

దావూద్ గ్యాంగ్ టార్గెట్ గా ఈడి తనిఖీలు

మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్సుమేంట్ డైరెక్టరేట్(ED) ఈ రోజు ఉదయం నుంచి ముంబై లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తో పాటు వివిధ దేశాల...

సిఎం జగన్ ను కలవనున్న విష్ణు

CM- Manchu: తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు  నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకోనున్నారు. ఇప్పటికే విష్ణు తాడేపల్లి చేరుకున్నారు. తెలుగు సినిమా ...

పాకిస్తాన్లో బిహారీల కష్టాలు

Bihari Community : వలసదారులకు(ముజహిర్) పాకిస్తాన్ ప్రభుత్వ గుర్తింపు లేకపోవటంతో సింద్ రాష్ట్రంలోని  బీహారీలకు సంక్షేమ ఫలాలు అందటం లేదు. దేశ విభజన సమయంలో వేల బిహారీ ముస్లిం కుటుంబాలు ముంబై,బంగ్లాదేశ్ నుంచి...

కర్ణాటకలో విద్యాలయాలు ప్రారంభం

Schools In Karnataka Reopen : కర్ణాటకలో స్కూల్ మెనేజ్మెంట్ చెప్పిన ప్రకారం భుర్కా, హిజాబ్ తీసి స్కూల్ ఆవరణలోకి వెళుతున్న మహిళలు.. మాకు చదువే ముఖ్యం అంటూ చాలా మంది ముస్లిం మహిళలు,అమ్మాయిలు...

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా విదేశీ కరెన్సీ

Unauthorized Foreign Currency In Shamshabad Airport : హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత. సొమాలీయన్ దేశస్థుడి వద్ద 30 లక్షల విలువ చేసే యూఎస్ డాలర్స్...

మే చివరి నాటికి రోడ్ల మరమ్మతులు పూర్తి

Review on Roads: గతంలో ఎన్నడూ లేనివిధంగా రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం ఈ ఏడాది 2,205 కోట్ల రూపాయలు కేటాయించామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఇంత...

గోవా, ఉత్తరఖండ్ లో పోలింగ్ ప్రశాంతం

Polling In Goa Uttarakhand And Up : రెండో దశ ఎన్నికలు జరుగుతున్న గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గోవాలో అత్యధికంగా 79 శాతం...

Most Read