Thursday, February 27, 2025
HomeTrending News

సుప్రీంకోర్టుకు జడ్జిల పేర్లు సిఫార్సు

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి తొమ్మిది మంది జడ్జిల పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. ఇందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో జస్టిస్‌ బి.వి. నాగరత్న పేరును కేంద్రం ఆమోదిస్తే గనుక 2027లో ఆమె భారత...

ధీశాలి సర్దార్ సర్వాయి పాపన్న

ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన తొలి తెలుగు తేజం. గోల్కొండ కోటపై మొగలాయిల పెత్తనాన్ని ధిక్కరించిన ధీశాలి. ఔరంగజేబుకే ముచ్చమటలు పట్టించిన పోరాట యోధుడు. పేదల పాలిట ఆపద్బాంధవుడు... సమసమాజ స్థాపన సాధనకు ప్రాణాలను...

కాంగ్రెస్ నేత శశి థరూర్ కు ఊరట

సునంద పుష్కర్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశి థరూర్ కు ఊరట లభించింది. సునంద పుష్కర్ మృతి కేసులో శశి థరూర్ ను నిర్దోషిగా ప్రకటించిన ఢిల్లీ కోర్టు....

మహిళల రక్షణకు తాలిబాన్ల అభయం

ఆఫ్ఘనిస్తాన్లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు ప్రజలను సముదాయించే పనిలో ఉన్నారు. తాలిబన్లు కాబుల్ చేరుకున్నాక మూడు రోజుల నుంచి గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రజలు ఎటువేల్లలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మళ్ళీ పూర్వపు...

56 కోట్ల టీకా డోసుల పంపిణీ

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. మరోసారి కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్న 25 వేలుగా నమోదైన కేసులు..ఒక్కసారిగా 40 శాతం మేర పెరిగి, 35 వేలకు చేరాయి. అలాగే...

గాంధీ ఘటనపై ప్రత్యేక పోలీసు బృందాలు

గాంధీ ఆసుపత్రి ఘటనపై ప్రత్యేక సమావేశం నిర్వహించిన మంత్రులు సీరియస్ అయ్యారు. గాంధీ ఆసుపత్రి ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ , ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్...

కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశం

ప్రధానమంత్రి నరేంద్రమోడి అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) ఢిల్లీ లో అత్యవసరంగా సమావేశమైంది. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు, మన దేశం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలపై నేతలు చర్చించారు. సమావేశంలో...

మానవత్వమే సిఎం జగన్ మతం: సుచరిత

మానవత్వమే సీఎం జగన్ మోహన్ రెడ్డి మతమని, ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన రమ్య కుటుంబానికి మానవతా దృక్పథంతో సాయం చేస్తే, చేతులు దులుపుకున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం దారుణమని రాష్ట్ర హోమ్ శాఖ...

హైదరాబాద్ కు మరో జాతీయ స్థాయి సంస్థ

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కీర్తి కిరీటంలోకి జాతీయ స్థాయి మరో విద్యా సంస్థ ఆవిష్కృతం కానుంది. మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ లాల్ బహద్దూర్ శాస్త్రీ ట్రస్ట్ ఢిల్లీ ఆధ్వర్యంలోని నైపుణ్య అభివృద్ధి...

కులాల మధ్య సామరస్య భావన నెలకొల్పాలి

సమాజంలోని అన్ని కులాల మధ్య సామరస్య భావాన్ని పెంపొందించాలని సామాజిక సమరసతా వేదిక జాతీయ సంయోజక్ శ్యాంప్రసాద్ జీ పిలుపు ఇచ్చారు. మంగళవారం  సామాజిక సమరసత వేదిక  జగిత్యాల జిల్లా కార్యవర్గ సమావేశం...

Most Read