పట్టణ ప్రగతిలో భాగంగా ఈ రోజు వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని పలివేల్పుల వద్ద టిఎన్జీవో నాయకుల ఆధ్వర్యంలో 35 ఎకరాల స్థలంలో చేపట్టిన హరితహారంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,...
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ వచ్చే నెల 31 వ తేది లోపు పూర్తవుతుందని అమెరికా దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. తమ బలగాలు ఏ లక్ష్యంతో వచ్చాయో అది నెరవేరిందని...
బద్వేలు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ‘ఈ నియోజకవర్గం అత్యంత వెనకబడిన ప్రాంతం. ఇక్కడ ఎంత చేసినా తక్కువే. ఇక్కడి ప్రజలు ఎల్లప్పుడూ...
రాజకీయపార్టీల నేతలు కొందరు స్టంట్ మాస్టర్లలా వ్యవహరిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి స్టంట్లన్నీ కెమెరాలకే పరిమితం అని ఆయన ఎద్దేవాచేశారు. అటువంటి వారి వెంట నడిచేందుకు...
టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే తెలంగాణ ప్రజలు రానివ్వరని, తన మనుషులను కాంగ్రెస్ లోకి పంపి తెలంగాణలో చంద్రబాబు అడుగు పెడుతున్నారని అర్థీక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. చంద్రబాబే మళ్లీ ...
ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో నన్ను కుడి భుజం.తమ్ముడు అని రైతు బందు పథకాన్ని హుజురాబాద్ లో ఆవిష్కరించిన మాట వాస్తవమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 2018 ఎన్నికల్లో వెయ్యి కోట్లు...
తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఎల్ రమణ గురువారం ఉదయం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు రమణ పంపారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా,...
కరోనా నేపథ్యంలో చార్ ధాం యాత్ర పై రాష్ట్ర హైకోర్టు మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నెల 28 వ తేది వరకు భక్తుల సందర్శనకు అనుమతించరాదని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది....
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోడానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవ తీసుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సూచించారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో, జై ఆంధ్రా ఉద్యమలో చురుగ్గా...
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్య సభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర జల శక్తి...