Thursday, March 13, 2025
HomeTrending News

Sajjala: పొత్తుల కోసం బాబు తిప్పలు: సజ్జల

బిజెపితో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసమే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని.. వేరే ఇతర...

Odisha Train Incident: ఏపీ సహాయక చర్యలపై కేంద్రమంత్రి సంతృప్తి

ఒడిశా  రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి భువనేశ్వర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంతబొమ్మాలి మండలం ఎం కొత్తూరు గ్రామానికి చెందిన కె.రూపను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం...

Odisha Train Accident: ఏపీ బాధితులకు పరిహారం: సిఎం ఆదేశం

ఒడిశాలోని బాలోసోర్‌ సమీపంలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన, అధికారులు తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్రం నుంచి ఒడిశాకు వెళ్లిన మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలోని...

Review: ఓడిశా ఘటన మృతుల్లో ఏపీ వారు లేరు: బొత్స

ఓడిశా రైలు ప్రమాద దుర్ఘటనలో దుర్మరణం పాలైన వారిలో ఏపీకి చెందిన ప్రయాణికులు ఉన్నట్లు నిర్ధారిత సమాచారం ఏమీ లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.  ప్రమాద ఘటనలపి...

Mega Star: ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ పెద్ద రోగం కాదు: చిరంజీవి

ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకొని తగిన చికిత్సలు తీసుకుంటే క్యాన్సర్ బారినుంచి త్వరగా విముక్తి పొందవచ్చని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. తానూ అలర్ట్  గా వుండి  కొలోన్ స్కోప్  టెస్ట్ చేయించుకొన్నప్పుడు non...

ప్రయాణికుల వివరాల కోసం హెల్ప్ లైన్ నంబర్లు

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు  ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ఏపీ అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు.  జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేసి కోరమాండల్‌ రైల్లో ప్రయాణించిన రాష్ట్రానికి చెందిన...

ఢిల్లీకి చంద్రబాబు- అమిత్ షా తో భేటీ!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు ఢిల్లీ లో పర్యటిస్తున్నారు.  ఈ మధ్యాహ్నం బయల్దేరి వెళ్లనున్న బాబు సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తో...

ఒడిశా రైలు ప్రమాదంపై సిఎం ఉన్నత స్థాయి సమీక్ష

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎంఓ కార్యాలయ అధికారులను అడిగి ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. తాజా సమాచారం...

Rail tragedy : దేశ చరిత్రలోనే విషాదం

ఒడిశా రైలు ప్రమాదం దేశ చరిత్రలోనే విషాదంగా నిలిచింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 250 వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ తో...

odisha: ఒడిశా రైలు ఘటనపై సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి

ఒడిషా రాష్ట్రం లోని బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో, కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకర...

Most Read