Thursday, March 13, 2025
HomeTrending News

Central Vista:అఖండ భారత్‌ పై నేపాల్లో అభ్యంతరాలు

భారత దేశ నూతన పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన ‘అఖండ భారత్‌’ చిత్రంపై నేపాల్‌లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి నమూనాగా చెప్పుకునే భారత్‌ నేపాల్‌ భూభాగాలను మ్యాప్‌లో పొందుపర్చడం సరైనది కాదని నేపాల్‌...

Tragedy: ఒడిశా రైలు ప్రమాదంపై సిఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారంపై ముఖ్యమంత్రి...

Odisha:ఒడిశా రైలు ఘ‌ట‌న‌లో 233 మందికి పైగా మృతి

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జ‌రిగిన‌ ఘోర రైలు ప్ర‌మాదం ప‌లు కుటుంబాల్లో విషాదం నింపింది. రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఢీకొన్న‌ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన 400మందిలో 233 మందికి పైగా మృతి చెందారు. తీవ్రంగా...

Grain: తెలంగాణలో చురుగ్గా ధాన్యం సేకరణ

రాష్ట్రంలో చురుగ్గా కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లకు నిధుల ఇబ్బంది లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభ సందర్భంలో ఏక మొత్తంలో 1180 కోట్లను...

Elections: తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల బదిలీలు

తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను సీఈసీ (కేంద్ర ఎన్నికల సంఘం) ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కీలక స్థానాల్లో ఉన్న...

అది చంద్రవరం యాత్ర: వారాహి పై పేర్ని

తెలుగు ప్రజలు, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో అందరం నవంబర్ 1న మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవాలు జరుపుకుంటామని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇవాళ ఎందుకు శుభాకాంక్షలు...

Pawan Kalyan: జూన్ 14నుంచి ప్రజల్లోకి ‘వారాహి’

చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ముహూర్తం ఖరారైంది. జూన్ 14న తూర్పు గోదావరి జిల్లా అన్నవరం నుంచి యాత్ర మొదలవుతుందని ఆ పార్టీ...

BJP: సర్కార్ ఉత్సవాలకు ధీటుగా బీజేపీ నిరసనలు

దశాబ్ది ఉత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన విజయాలపై పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపడుతున్న నేపథ్యంలో అందుకు ధీటుగా బీజేపీ యాక్షన్ ప్లాన్ ను అమలు చేసేందుకు సిద్ధమైంది. కొట్లాడి...

Babu: మా హామీలు జగన్ కూడా గుర్తించారు: బాబు వ్యాఖ్యలు

తాము ప్రకటించిన మొదటి దశ మేనిఫెస్టోను సిఎం జగన్ కూడా మెచ్చుకున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తమ హామీలను బిసిబిల్లా బాత్, పులిహోర తో ఆయన పోల్చారని, వాస్తవానికి  బిసిబిల్లా...

Telangana:సకల జనులతోనే తెలంగాణ – కిషన్ రెడ్డి

తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బానిసగా మారిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను కిషన్​ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను సత్కరించి,...

Most Read