Saturday, March 29, 2025
HomeTrending News

అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పరిశీలన

విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహనిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. విగ్రహ నిర్మాణ పనుల్లో ఎక్కడా ఎటువంటి...

HCAను రద్దు చేసిన సుప్రీం కోర్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.  కొత్త కమిటీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి లావు నాగేశ్వరరావుతో ఏక సభ్య కమిటీ...

సిఎంను కలిసిన కనకదాసు పీఠాధిపతి

కర్ణాటక కాగినెలె కనకదాసు గురుపీఠ పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ నిరంజనానందపురి మహాస్వామి, కర్ణాటక పురపాలక శాఖ మంత్రి ఎం.టి.బి.నాగరాజు, మాజీ మంత్రి హెచ్‌.ఎం.రేవణ్ణ, కర్ణాటక వెనుకబడిన కులాల ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌...

విశాఖ విశ్వనగరం: బుగ్గన

అన్ని రంగాలకు, అన్ని రకాల పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని... యువ నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పారిశ్రామికాభివృద్ధి దిశగా రాష్ట్ర అడుగులు వేస్తోందని ...

రోజుకో తప్పు చేస్తున్నారు: అచ్చెన్న విమర్శ

జగన్ పాలనలో రాష్ట్రం అప్పు 9.27 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని, కానీ ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.  బటన్ నొక్కి...

గినియాలో మార్‌బర్గ్ వైరస్‌ కలకలం

పశ్చిమ ఆఫ్రికా దేశమైన గినియాలో మార్‌బర్గ్ వైరస్‌ కలకలం రేపింది. వైరస్‌ బయటపడిన తొలి రోజే తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. వైరస్‌ సోకిన వ్యక్తులు హెమరేజిక్‌ ఫీవర్‌ బారిన పడుతారని, అంటే...

బీబీసీ కార్యాలయంలో ఆదాయ‌ప‌న్ను శాఖ సోదాలు

బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేష‌న్‌(బీబీసీ) కార్యాలయంలో ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ముంబై, ఢిల్లీల్లో ఉన్న బీబీసీ కార్యాల‌యాల్లో ఇవాళ ఐటీ శాఖ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. ఇంట‌ర్నేష‌న‌ల్...

పాఠశాల విద్యార్థుల కోసం వనదర్శిని

పాఠశాల విద్యార్థులకు పర్యావరణం ప్రాధాన్యత, అడవులను కాపాడాల్సిన ఆవశ్యకతను క్షేత్రస్థాయిలో పరిచయం చేయాలన్న సంకల్పంతో తెలంగాణ అటవీశాఖ వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్న ఈ వనదర్శని కార్యక్రమానికి మంచి స్పందన...

ఉచిత విద్యుత్ ఆపే ప్ర‌స‌క్తే లేదు : మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

పేద ప్ర‌జ‌ల‌కు అందించే రాయితీ విద్యుత్‌పై కేంద్రం కుట్ర‌లు చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. రైతుల‌కు ఉచిత విద్యుత్ అందించ‌డం కేంద్రానికి కంట‌గింపుగా మారింద‌ని పేర్కొన్నారు. కేంద్రం...

టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్ల ప్రారంభం

పర్యాటకుల భద్రతే లక్ష్యంగా  ప్రత్యేకంగా 20  టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  ఈ  పోలీసు స్టేషన్‌లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా...

Most Read