Tuesday, April 1, 2025
HomeTrending News

ప్రతి నియోజకవర్గంలో అధునాతన కూరగాయల మార్కెట్లు

హైదరాబాద్‌లో జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గతంలో ఆరేడు మార్కెట్లు మాత్రమే ఉండేవని చెప్పారు. శాస్త్రీయ దృక్పథం లేకుండా మార్కెట్లు నిర్మించారని వెల్లడించారు. నిజాం హయాంలో కట్టిన మోండా...

మూడు గ్రామ పంచాయతీలుగా భద్రాచలం

భద్రాచలంను మూడు కొత్త గ్రామాలుగా వికేంద్రీకరణ చేస్తూ, ఆసిఫాబాద్ లో రాజం పేట నూతన గ్రామంగా ఏర్పాటు చేస్తూ నిన్న శాసన సభలో, నేడు శాసన మండలిలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు...

శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాశ్‌

శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌ ముదిరాజ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ప్రకటించారు. బండ ప్రకాశ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. సాదరంగా ఆహ్వానించి...

ఎల్లుండి కొండగట్టుకు సిఎం కెసిఆర్

సీఎం కేసీఆర్ ఈ నెల 14న జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని కొండగట్టులో పర్యటించనున్నారు. యాదాద్రిని రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రంగా పునఃనిర్మాణం చేసిన సీఎం కేసీఆర్.. వేములవాడ, కొండగట్టు ఆలయాలను కూడా అదే...

ఏపీ గవర్నర్ గా అబ్దుల్ నజీర్

ఆంధ్ర ప్రదేశ్ నూతన గవర్నర్ గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సయీద్ అబ్దుల్ నజీర్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. కొద్ది సేపటి క్రితం రాష్ట్రపతి భవన్ ప్రెస్ సెక్రటరీ...

కెనడాలో బాణాసంచాపై నిషేధం…భారతీయుల నిరసనలు

కెనడాలో బాణాసంచాపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. కెనడాలోని బ్రాంప్టన్‌లో తొలుత టపాకాయల అమ్మకాలను నిషేధించారు. అనంతరం గ్రేటర్‌ టోరంటో ఏరియాలోని పది పెద్ద నగరాల్లో కూడా అమ్మకాలపై నిషేధాన్ని కొనసాగిస్తున్నారు. వీటితో...

లోకేష్.. భాష జాగ్రత్త: నాని ఫైర్

చంద్రబాబుది దిక్కుమాలినబతుకు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ధ్వజమెత్తారు. మాజీ మంత్రి వివేకా హత్యపై టిడిపి నిన్న విడుదల చేసిన జగనాసుర రక్త చరిత్ర పుస్తకంలో కనీసం టిడిపి పేరు...

స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం: 9 మందికి గాయాలు  

విశాఖపట్నం ఉక్కు కర్మాగారం లో ప్రమాదం జరిగింది.  స్టీల్ ప్లాంట్ లోని స్టీల్ మెల్దింగ్ షాప్ (SMS)- 2 లో ద్రవ ఉక్కును తీసుకెళ్తున్న లాడెల్ పగిలి పోవడం తో ఈ ఘటన...

మైక్ లాక్కున్నంత మాత్రాన ఆగేదే లేదు: లోకేష్

వచ్చే ఎన్నికల్లో సిఎం జగన్ ఓటమి ఖాయమని, ఆయన ఇంటికి పోయే సమయం దగ్గర పడిందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తన పాదయాత్రను అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆరోపించారు....

నిరుద్యోగులకు వరం ప్రభుత్వ పథకాలు : మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. గురుకుల విద్యాలయాల్లో విద్యానభ్యసించిన వారిలో పలువురికి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస...

Most Read