ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా అభివృద్ధి సాధించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
నేపాల్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవుతూ యతి ఎయిర్లైన్స్కు చెందిన 72 సీటర్ ఎయిర్క్రాఫ్ట్ ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా...
మొన్న భోగి సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చేసిన డ్యాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో రాంబాబు డ్యాన్స్ చేసిన వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది....
ఉత్తర భారతదేశం గజగజ వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు...
స్విట్జర్లాండ్ లోని దావోస్లో జనవరి 16 నుండి 20వ తారీఖు వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి జ్యూరిక్ చేరుకున్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కి...
తెలంగాణ ప్రభుత్వ నూతన సచివాలయ భవన సముదాయాన్ని ఫిబ్రవరి 17 ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ పుట్టినరోజు అయిన ఫిబ్రవరి 17న ముహూర్తం ఖరారు చేశామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసన సభా వ్యవహారాలశాఖ...
హైదరాబాద్ సంస్థానం ఆఖరి నిజాం.. ‘మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్’ గారి మనుమడు, నిజాం పెద్దకొడుకు ఆజమ్ ఝా, దుర్రె షెహవార్ దంపతుల కుమారుడు ముకర్రమ్ ఝా (Mukarram Jah) మరణం పట్ల...
తెలుగుదేశం పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని విజయవాడ ఎంపి కేశినేని నాని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చని... గాంధి గారికి, నెట్టెం రఘురాం లాంటి మంచి వాళ్ళకూ పోటీ చేసే...
నేపాల్ లో ఈరోజు జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 72 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో నలుగురు విమాన సిబ్బంది, 68మంది ప్రయాణికులు... వీరిలో ఐదురుగు భారతీయులు కూడా ఉన్నారు. విమానంలో ఉన్న...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ, వైఎస్సార్ కాంగ్రెస్ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు
“మన పల్లెలు ధాన్యాగారాలుగా, ఇంగ్లిషు విద్యకు నెలవుగా,...