Friday, May 2, 2025
HomeTrending News

స్వచ్ఛమైన పాలతోనే ఆరోగ్యం: సిఎం జగన్

స్వచ్ఛమైన పాల ఉత్పత్తిపై రైతులకు అవగాహన పెంచాలని, ఆర్గానిక్‌ పాల ఉత్పత్తిపై దృష్టి సారించాలని,  ఈ విషయంలో సమగ్ర పద్ధతుల్లో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు...

ఉత్తరంధ్రపై మాట్లాడే హక్కు లేదు: అచ్చెన్న

అమరావతి-అరసవిల్లి మహా పాదయాత్రకు ఉత్తరాంధ్ర ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు. పాదయాత్రను  అడ్డుకునేందుకు అధికార వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిందని,...

కేంద్రంపై ఒత్తిడి తేవాలి: జగన్ కు కేవీపీ సూచన

పోలవరం ప్రాజెక్టుపై పక్క రాష్ట్రాలను ఒప్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, ఈ విషయంలో తన బాధ్యత నుంచి తప్పించుకునేందుకు కేంద్రం యత్నిస్తోందని  కాంగ్రెస్  సీనియర్ నేత, రాజ్య సభ మాజీ సభ్యులు డా....

టూరిజం డే వేడుకల్లో సిఎం

వరల్డ్‌ టూరిజం డే 2022 వేడుకలను  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని  క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించారు. టూరిజం శాఖ శాఖ చేపట్టిన కార్యక్రమాలను ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ...

ఆరు రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ సానుభూతిపరుల అరెస్ట్

పాపులర్ ఫ్రంట్ అఫ్ ఇండియాకు చెందిన కార్యాలయాలు, సానుభూతిపరుల నివాసాలలో దేశవ్యాప్తంగా ఎన్.ఐ.ఏ బృందాలు ఈ రోజు మళ్ళీ తనిఖీలు చేపట్టాయి. ఆరు రాష్ట్రాల్లో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. కేంద్ర దర్యాప్తు...

టీ కొట్లో పుస్తకపఠనం

తమిళనాడులోని శివగంగలో అదొక పాత పుస్తకాల దుకాణం. అక్కడ హెర్బల్ టీ తాగుతూ ఎంచక్కా ఉచితంగా పుస్తకం చదువుకునే ఏర్పాటు చేశారు కొట్టు యజమాని. ఆయన పేరు మురుగన్. ఈయన స్వస్థలం శివగంగై...

51కి చేరిన బంగ్లాదేశ్ పడవ ప్రమాద మృతులు

బంగ్లాదేశ్‌లో ప‌డ‌వ ప్ర‌మాద మృతుల సంఖ్య అంత‌కంత‌కు పెరుగుతోంది. స‌హాయ‌క బృందాలు ఇవాళ మ‌రో 26 మృత‌దేహాల‌ను వెలికితీయ‌డంతో మొత్తం మృతుల సంఖ్య 51కి చేరింది. పంచగడ్ జిల్లాలోని ప్ర‌ఖ్యాత బోదేశ్వ‌రి ఆల‌యంలో...

కొండ లక్ష్మణ్ బాపూజీకి సిఎం కెసిఆర్ నివాళి

బడుగు బలహీనవర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం, తన జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత అని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు అన్నారు. కొండాలక్ష్మణ్ బాపూజీ...

ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించనున్న సిఎం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ సాయంత్రం శ్రీవారికి జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి...

‘ఏపీఐఐసీ’కి 50 ఏళ్ళు- అభినందించిన సిఎం

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్ధ (ఏపీఐఐసీ)50 వ వసంతంలోకి అడుగుపెట్టింది.   ఏపీఐఐసీ గోల్డెన్‌ జూబ్లీ లోగోను సీఎం క్యాంప్‌ కార్యాలయంలోముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.  పారదర్శక పారిశ్రామిక విధానంతో...

Most Read