Sunday, April 27, 2025
HomeTrending News

మోడీ, అమిత్ షా అరాచకాలకు భయపడం – తెరాస

బీజేపీ రాజకీయ పార్టీలా కాదు రాబంధు పార్టీలా మారిందని టీ ఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజి రెడ్డి గోవర్ధన్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్...

ఫిన్‌లాండ్ ప్రధాని సన్నా మారిన్ కు క్లీన్ చీట్

డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణల్లో ఫిన్‌లాండ్ ప్రధానమంత్రి సన్నా మారిన్ కు క్లీన్ చీట్ వచ్చింది. ఇటీవల ఓ పార్టీలో సన్నా మారిన్ మాదక ద్రవ్యాలు తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో వైద్య పరీక్షలు...

మేము ఎదురు తిరిగితే తీవ్ర పరిణామాలు – మంత్రి తలసాని

ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. లిక్కర్ సిండికేట్ తో ఎమ్మెల్సీ కవితకు సంబంధాలు ఉన్నాయని ఆమె ఇంటి వద్ద నిన్న రాత్రి బిజెపి నేతలు నిరసనకు దిగటం తీవ్ర...

ప్రకాశం పంతులుకు సిఎం నివాళి

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో...

పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్ లో హై టెన్షన్ కొనసాగుతోంది. గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ ప్రవక్తను కించపరిచారనే ఆరోపణల్లో  రాజాసింగ్ ను అదుపులోనికి తీసుకున్నారు సౌత్ జోన్...

బండి సంజయ్ అరెస్ట్

ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కు వ్యతిరేకంగా బీజేపీ, తెరాస ల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు దాడులకు దారితీశాయి. ఎమ్మెల్సీ కవిత నివాసం ముందు ఆందోళనల సమయంలో బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా బండి...

రష్యా అదుపులో ఐసిస్ ఉగ్రవాది..టార్గెట్ నుపూర్ శర్మ

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ టార్గెట్ చేసింది. ఆత్మాహుతి దాడి ద్వారా ఆమెను చంపాలనుకున్న ఐసిస్...

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలుగు ఐఏఎస్ ?

ఢిల్లీ లిక్కర్ కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  ఢిల్లీ మద్యం కుంభకోణం మాఫియాతో కుమ్మక్కై అక్రమంగా కోట్ల రూపాయలు వెనకేసుకున్నారన్న కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది....

ఢిల్లీ టిపిసిసి సమావేశంలో..మునుగోడుపై ఫోకస్

త్వరలో మునుగోడు ఉప ఎన్నికల అభ్యర్థిని ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అభ్యర్థి అంశంపై జిల్లా నాయకత్వంతో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో టెన్...

మేధావుల మౌనం దేశానికి మంచిది కాదు – కెసిఆర్

స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లయినా.. దేశం అనుకున్నంతగా పురోగమించలేదని సిఎం కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్వేష శక్తులు కులం, మతం పేరుతో దేశ ప్రజల మనసులను కలుషితం చేస్తున్నాయని విమర్శించారు. వజ్రోత్సవ...

Most Read