Monday, April 28, 2025
HomeTrending News

పాత కేసుల్లో రాజాసింగ్ కు పోలీసుల నోటీసులు

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేయడమే కాకుండా.. హైదరాబాద్‌ పాతబస్తీలో అల్లర్లకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు...

ఎనిమిదేండ్లలో అనేక అభివృద్ధి పనులు : మంత్రి నిరంజన్‌ రెడ్డి

భవిష్యత్‌లో అందరి సహకారంతో వనపర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పల్లె నిద్రలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. వనపర్తి వజ్ర సంకల్పంలో భాగంగా సామూహిక పల్లెనిద్రలో ఆముదంబండ తండా,...

హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీంలో ఊరట

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణకు ఒక రోజు ముందు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్ జర్నలిస్టులకు తీపికబురు అందించారు. సుదీర్ఘకాలంగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న హైదరాబాద్‌ జర్నలిస్టులకు...

ప్రభుత్వంపై ధర్మపోరాటం మొదలు: చంద్రబాబు

జగన్ ప్రభుత్వంపై ధర్మపోరాటానికి ఈరోజు కుప్పం నుంచే నాంది పలుకుతున్నామని ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించారు. ప్రజలకు అన్నంపెట్టే అన్నా క్యాంటిన్ పైనే దాడిగి తెగబడి ధ్వంసం చేసిన...

భారత విద్యార్థులకు కెనడా విసా జారీలో జాప్యం

భారత్‌ నుంచి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లే విద్యార్థులు వీసాల కోసం వారాల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. దీనిపై ఒట్టావాలోని భారత హై కమిషన్ కెనడా అధికార యంత్రాంగాన్ని సంప్రదించి వివరణ...

కుప్పం ఘటనపై లోకేష్ ఆగ్రహం

కుప్పంలో నేడు చోటు చేసుకున్న ఘటనలపై తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా సిఎం జగన్ పై  పరుష పదజాలంతో విరుచుకు...

కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా  నిన్న చంద్రబాబు కుప్పం చేరుకున్నారు. నిన్నటి సభలో బాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ...

పాతబస్తీలో టెన్షన్ టెన్షన్

ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్ పాత బస్తీలో నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. రాజాసింగ్​ను అరెస్ట్ చేయాలంటూ ఓ వర్గం యువత బుధవారం పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఆందోళన చేస్తున్నారు. హైదరాబాద్...

యూట్యూబ్‌లో కాంగ్రెస్ ఛానెల్ మాయం

సోష‌ల్ మీడియాలో వ్య‌క్తుల‌కే కాకుండా ప‌లు సంస్థ‌ల‌తో పాటు రాజ‌కీయ పార్టీల‌కు అప్పుడ‌ప్పుడూ షాక్ త‌గులుతూనే ఉంది. ఉన్న‌ట్లుండి ఆయా వ్య‌క్తులు, సంస్థ‌ల ఖాతాలు డిలీట్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా అదే...

నేడు పెడనలో ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’

వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద వరుసగా నాలుగో ఏడాది నేతన్నలకు ఆర్ధిక సాయం అందించానుని రాష్ట్ర ప్రభుత్వం. కృష్ణా జిల్లా పెడనలో జరగనున్న కార్యక్రమంలో సిఎం జగన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈ...

Most Read