దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ మారుతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. మన వనరులు, ఉద్యోగాలు మనకే దక్కాలని చెప్పారు. ప్రగతి భవన్లో జరిగిన ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు....
CM-Ugadi: శ్రీ శుభకృత్ నామ సంవత్సరం అందరికీ శుభాలు కలిగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ ఏడాది నామంలోనే శుభం ఉందని, ప్రజలందరికీ మంచి జరుగుతుందని పంచాంగాలు...
పశ్చిమ బెంగాళ రాజకీయ వైరం రోజు రోజుకు తీవ్రం అవుతోంది. ప్రతిపక్ష నేత సువెందు అధికారిని శాసన సభ నుంచి సస్పెండ్ చేయటంతో వివాదం ముదురుతోంది. రాజ్యాంగంలోని 256, 257 అధికరణలను మోదీ...
Be alert: పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం లో శుక్రవారం రాత్రి చెరుకువారిపల్లి సమీపంలో విద్యుత్ షాక్ కు గురై ఏనుగు మృతి చెందిన స్థలాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు భూగర్భ...
శుభకృత నామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగాయి. తెలంగాణకు ఈ ఏడాది 75 శాతం మంచి జరుగుతుందని పంచాంగ పఠనంలో చెప్పారు. బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగ...
శ్రీలంకలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో పేదరికం విలయతాండవం చేస్తోంది. దోపిడీలు, లూటీలు నిత్య కృత్యం అయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఎమర్జెన్సీ ప్రకటిస్తూ అధ్యక్షుడు రాజపక్స సంచలన నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంకలో...
Happy Ugadi: రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
శుభకృత్ నామ సంవత్సరంలో...
Srilanka Crisis : తీవ్ర ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడిపోతోంది. పెట్రోల్, డీజిల్ దొరకడం లేదు. రోజుకు 13 గంటల విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. నీళ్లు కూడా బ్లాక్...
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియ జేశారు. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్’నామ సంవత్సరం, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సిఎం కెసిఆర్ ఆశాభావం...
పవిత్ర రంజాన్ మాసం ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గంట...