Wednesday, March 12, 2025
HomeTrending News

విభజన కంటే జగన్ తోనే నష్టం: బాబు

Jagan Destructive rule: రాష్ట్ర విభజన కంటే జగన్ పరిపాలన వల్లే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జగన్...

జగనన్న కాలనీల పేర్లు మారుస్తా: సోము

BJP for Name Change: జగనన్న కాలనీలకు తానే స్వయంగా వెళ్లి మోడీ కాలనీలుగా పేర్లు మారుస్తానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఛాలెంజ్ చేశారు. ఒక్కో...

జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి

కోవిడ్ ను దృష్టిలో పెట్టుకొని  జాగ్రత్తలు తీసుకుంటూ జర్నలిస్టులు విధులు నిర్వర్తించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు సూచించారు. బుధవారం కోకాపేట్ లోని తన నివాసంలో ఆయన తెలంగాణ...

బీజేపీ సెల్లర్స్…కిల్లర్స్ పార్టీ…. జీవన్ రెడ్డి

జెపి నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు కాదు భ్రష్టా చార్ జనతా పార్టీ అధ్యక్షుడని పియూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఏ. జీవన్ రెడ్డి విమర్శించారు. నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్ లో బీజేపీ...

బూస్టర్‌ డోసుగా భారత్‌ బయోటెక్‌ టీకా

Nasal Vaccine  : భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకాను (నాసల్‌ వ్యాక్సిన్‌) ‘బూస్టర్‌ డోసు’ కింద వినియోగించేందుకు అవసరమైన క్లినికల్‌ పరీక్షల నిర్వహణ అనుమతి అంశాన్ని డీసీజీఐకి...

కొవిడ్‌తో సహజీవనం… కొనసాగించాల్సిందే

‘‘అమెరికాలో 5 ఏళ్ల చిన్నారులకు కూడా టీకా అందుబాటులో ఉంది. 12 ఏళ్లు పైబడినవారికి ఇటీవలే మూడో డోసుకు అనుమతించారు. అక్కడ ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం పిల్లలపై ఎక్కువగానే ఉంది. అమెరికాలో ప్రస్తుతం...

విద్యా పథకాలపై మంత్రి సురేష్ సమీక్ష

Review on Education: మూడో విడత జగనన్న విద్యా కానుక పంపిణీకి సిద్ధం కావాలని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్  అధికారులను ఆదేశించారు. రాబోయే విద్యా సంవత్సరంలో జగనన్న అమ్మ...

అనురాగ్, ధర్మేంద్ర ప్రదాన్ లతో సిఎం భేటి

CM Jagan Delhi tour: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రెండోరోజు పర్యటనలో పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అయ్యారు. ఉదయం కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీతో...

పాకిస్తాన్ లో హిందూ వ్యాపారి హత్య

Assassination Of A Hindu Businessman In Pakistan : పాకిస్తాన్ లో ఓ హిందూ వ్యాపారిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సింద్ ప్రావిన్స్ లోని అనాజ్ మండిలో జరిగిన ఈ...

పోలీసులు చట్టానికి లోబడి పని చేయాలి – బిజెపి

కరీంనగర్ జిల్లా జైలులో బండి సంజయ్ ను ఈ రోజు ములాఖాత్ లో పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, తుల ఉమ. బండి సంజయ్ కార్యాలయం ను పరిశీలించిన...

Most Read