Monday, March 10, 2025
HomeTrending News

కేంద్రం తీరు కర్కశంగా ఉంది: నిరంజన్ రెడ్డి

Paddy Procurement row: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రకటనను అయన తీవ్రంగా తప్పుబట్టారు....

రోశయ్య కు ఘన నివాళి

Johar : Rosaiah రాజకీయ దిగ్గజం కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. తమిళనాడు గవర్నర్ గా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన రోశయ్యకు తెలంగాణా ప్రభుత్వం పూర్తి అధికార లాంచనాలతో అంత్యక్రియలు...

నాగాలాండ్ లో ఉద్రిక్తత

Tension in Nagaland: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మోన్ జిల్లా ఓటింగ్ లో ఉగ్రవాదులనే అనుమానంతో 13 స్థానిక పౌరులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. మరో...

సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిధుల విడుదల

Warangal Super Specialty Hospital : వరంగల్ హెల్త్ సిటీ ఏర్పాటులో భాగంగా వరంగల్ కేంద్ర కారాగారం స్థలంలో నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి 11 వందల కోట్ల రూపాయల పరిపాలనా...

మోడీది దుర్మార్గపు పాలన

యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనివ్వపోగా... బీజేపీ ఎంపీలు వరి వేయండని తెలంగాణ రైతాంగాన్ని రెచ్చగొడుతూ అయోమయానికి గురిచేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం...

బస్సుకు నిప్పంటించిన ఇస్లామిక్ ఉగ్రవాదులు

మాలి దేశంలో ఉగ్రవాదుల దాడిలో సుమారు 40 మంది అమాయకులు మృత్యువాత పడ్డారు. మరో పదిమంది మృత్యువుతో పోరాడుతున్నారు. మోప్తి ప్రాంతంలోని బందిగర  - సేవరే మధ్యలొని సొంఘో గరే  పట్టణానికి దగ్గరలో...

గోవాలో ఎలక్ట్రిక్ బస్సులు

విద్యుత్తు వాహనాల తయారీలో అగ్రగామి, మేఘా ఇంజినీరింగ్ అనుబంధ ఒలెక్ట్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థకు చెందిన బస్సులను గోవా రాష్ట్రంలో శనివారం కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో జరిగిన...

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి, కలెక్టర్ టూర్

Minister, Collector tour: జవాద్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డా. సీదిరి అప్పల రాజు పర్యటించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి శనివారం ఆయా ప్రాంతాల్లో పర్యటించి...

బాబుది తప్పుడు ప్రచారం: అనిల్

Babu Comments baseless: అన్నమయ్య ప్రాజెక్టు సామర్ధ్యం 2.17 లక్షల క్యూసెక్కులు అయితే రెండు మూడు గంటల వ్యవధిలోనే మూడు లక్షల ఇరవై వేల క్యూసెక్కుల వరద వచ్చిందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి పి....

గ్రీజు రాయలేరు, మూడు కడతారా?: బాబు

Government Failure-Babu: అన్నమయ్య ప్రాజెక్టు గేటుకు గ్రీజు రాయలేనివారు మూడు రాజధానులు కడతారా అని తెలుగుదేశం పార్టీ  అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.  ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇటీవలి వరదలకు 62 మంది...

Most Read