Polavam: పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేలా చూడాలని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు....
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నగర పర్యటనకు భారీ భద్రత ఏర్పాటు చేశారు నగర పోలీసులు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధానితో పాటు రానున్న కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్ సింగ్, యూపీ...
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన అవిభక్త కవలలు వీణ, వాణిలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. సీఈసీ...
రాష్ట్రంలో 10 ఎకరాలలోపు ఉన్నవారికే రైతుబంధు వర్తిస్తుందని మంత్రి నిరంజన్రెడ్డి ఈ రోజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 5 ఎకరాలలోపు ఉన్న రైతులే 92 శాతం ఉన్నారని ఆయన తెలిపారు. 1.50 కోట్లు...
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలోని కూడళ్లలో టీఆర్ఎస్-బీజేపీ పార్టీల పరస్పర వ్యతిరేక ఫ్లెక్సీల వార్ ఊపందుకుంది. సాలు దొర.. సెలవు దొర పేరుతో సీఎం కేసీఆర్ వ్యతిరేక ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు...
ఇంటర్మీడియట్ ఫలితాల్లో పాస్ శాతం తక్కువగా ఉండటం ఆందోళనకరమని, ఇందుకు కారణం ప్రభుత్వ విధానాలే అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. విద్యాశాఖలో ఏళ్ల తరబడి అధ్యాపక పోస్టులను భర్తీ...
Navaratnaalu: ఐదేళ్ళ తరువాత 2027లో జరిగే వైఎస్సార్ కాంగ్రెస్ ప్లీనరీని కూడా అధికారంలో ఉండే నిర్వహించు కుంటామని ఆ పార్టీ అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్, రాజ్య సభ సభ్యుడు వి. విజయసాయి...
కరోనా నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచానికి మరో ప్రమాదం పొంచి ఉంది. మంకీ ఫాక్స్ వైరస్ 12 దేశాలకు విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. సుమారు 80 కేసులు నమోదయ్యాయని, వైరస్...
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో పట్టపగలే టైలర్ ను ఇద్దరు దుండగులు తల నరికి హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. రాజస్థాన్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి....
Great Loss: ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ (48) మంగళవారం రాత్రి చెన్నైలో మరణించారు. ఆయనకు తీవ్రమైన శ్వాసకోశ సమస్య ఉందని, గత కొన్ని నెలలుగా దానికి చికిత్స పొందుతున్నారని తెలిసింది....