8 సంవత్సరాలనుంచి తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో తమ ప్రభుత్వం ఘన విజయాన్ని సాధించిందన్నారు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు. తెలంగాణ ప్రభుత్వ విప్లవాత్మక విధానాలు, పారదర్శక పాలనతో...
గ్రామపంచాయితీలకు వివిధ బకాయిల కింద ఇవ్వాల్సిన దాదాపు రూ. 35 వేల కోట్లను కొల్లగొట్టిన గజదొంగ కేసీఆర్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో సర్పంచ్ లకు నిధుల విడుదల,...
ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి కరెంటు, నీళ్లు, డ్రైనేజీ ఈ మూడు సౌకర్యాలు కచ్చితంగా కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. లబ్ధిదారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి...
ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన ఆధ్వర్యంలో యువశక్తి పేరుతో బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆవిష్కరించి...
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్ధలు జాతీయ స్ధాయిలో అవార్డులు గెలుచుకోవడంపై ఆ సంస్ధల ఉన్నతాధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. విద్యుత్ సమర్ధ వినియోగంలో జాతీయ స్ధాయిలో ఏపీ విద్యుత్...
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా డాక్టర్ ఈడిగ ఆంజనేయ గౌడ్ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఆంజనేయ గౌడ్ను సీఎం కేసీఆర్...
నిన్న గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఉయ్యూరు ఫౌండేషన్ ఎండి ఉయ్యూరు శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్నటి సభ నిర్వాహకుల పై కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు...
పదో విడత రైతుబంధు నిధుల జమ కొనసాగుతోంది. 5వ రూ. 265.18 కోట్లు.. లక్ష 51 వేల 368 మంది కర్షకుల ఖాతాల్లో జమయ్యాయి. 5 లక్షల 30 వేల 371.31 ఎకరాలకు నిధులు...
మెక్సికోలోని ఓ జైలుపై దుండగులు దాడికి పాల్పడ్డారు. వారు జరిపిన కాల్పుల్లో 14 మంది మృతి చెందారు. మెక్సికో సరిహద్దు నగరమైన జువారెజ్లో ఉన్న సెంట్రల్ జైలుపై సాయుధులైన గుర్తుతెలియని వ్యక్తులు దాడికి...
గుంటూరు తోక్కిసలాట ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుతో పాటు జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పటంలో గోడలు కూల్చితేనే అంతలా స్పందించిన పవన్...