Tuesday, April 22, 2025
HomeTrending News

సచివాలయాల్లో ఖాళీల భర్తీ: సిఎం ఆదేశం

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.  గత నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టారన్న మంచి పేరు వచ్చిందని,  ఈసారి కూడా...

రైతు సంక్షేమంతో..లాభాల బాటలో డీసీసీబీలు : మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల వల్ల జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు లాభాల బాటలో పయనిస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు...

బాబు ప్రచార రథం సీజ్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూద్రోజులపాటు కుప్పంలో పర్యటించనున్నారు. అయితే బాబు పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. బాబు హైదరాబాద్ నుంచి కుప్పం పర్యటనకు బయల్దేరారు. శాంతిపురం వెళ్లాల్సిన...

బ్రెజిల్‌ అధ్యక్షుడిగా లూలా డిసిల్వా ప్రమాణ స్వీకారం

లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తుల్లో కొత్త ఉత్సాహం నింపిన, మితవాద, సామ్రాజ్యవాద శక్తులకు పెద్ద సవాలు విసిన బ్రెజిల్‌ వర్కర్స్‌ పార్టీ నేత లూలా డిసిల్వా మూడవసారి బ్రెజిల్‌ అధ్యక్ష పదవిని స్వీకరించారు....

మోడల్ స్కూల్ లో కులవివక్ష

వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం గొట్లపల్లి గ్రామ సమీపంలో గల మోడల్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులను ప్రిన్సిపాల్ గాయత్రి వేధింపులకు గురి చేస్తూ కులవివక్షతో దూషిస్తున్నదని విద్యార్థులు ఆరోపించారు. ప్రిన్సిపల్ గాయత్రి...

తెలంగాణలో ఐపీస్ అధికారుల బదిలీ

తెలంగాణ‌లో భారీగా ఐపీఎస్ ఆఫీస‌ర్ల బ‌దిలీ జ‌రిగింది. ఇవ్వాల రాత్రి దీనికి సంబంధించిన జీవోని ప్రభుత్వం విడుద‌ల చేసింది. ఒకేసారి 29 మంది ఐపీఎస్ అధికారుల బ‌దిలీ జ‌ర‌గ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. కాగా...

త్రిపుర మాజీ సీఎం ఇంటిపై దుండగులు దాడి

త్రిపుర మాజీ సీఎం, బీజేపీ ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్‌ ఇంటిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. గోమతి జిల్లా ఉదయ్‌పూర్‌లోని బిప్లబ్‌ కుమార్ దేవ్‌ ఇంట్లో ఆయన తండ్రి సంవత్సరికంలో భాగంగా ఏటా...

వామపక్షాల పోరాటంతోనే సంక్షేమ పథకాలు – వినోద్ కుమార్

కమ్యూనిజం అనేది నిరంతరం మానవజాతి సమస్యలపై స్పందించే గొప్ప విధానమని, అనేకమంది మేధావులు పదును పెట్టి మానవజాతిని దోపిడీ నుంచి విముక్తి చేసే గొప్ప సిద్ధాంతమే మార్క్సిజం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం...

తెలంగాణలో దొంగలు పడ్డారు -బండి సంజయ్

బీఆర్ఎస్ లో ఆంధ్రా నాయకుల చేరిక సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. తెలంగాణను నాశనం చేసిన...

‘ఆనం’కు షాక్ – వెంకటగిరికి నేదురుమిల్లి

గత కొన్ని రోజులుగా పార్టీ, ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తోన్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి వైఎస్సార్సీపీ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ వేంకటగిరి నియోకజకవర్గ సమన్వయకర్తగా నేదురుమిల్లి రాంకుమార్ రెడ్డిని...

Most Read