Tuesday, April 22, 2025
HomeTrending News

12మంది ఎమ్మెల్యేల పై పిసిసి ఫిర్యాదు

పార్టీ ఫిరాయింపులతో తన అధికారాన్ని కేసీఆర్ పదిలం చేసుకోవాలనుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకె 2014 నుంచి పాలనను గాలికి వదిలి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్...

కందుకూరు ఘటన వల్లే ఈ జీవో: సజ్జల

తన సభలకు జనం తండోపతండాలుగా వస్తున్నారని చెబుతున్న చంద్రబాబు రోడ్లపై ఎందుకు సభలు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. తనకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి...

గల్ఫ్ కార్మికులను పట్టించుకోని ‘ప్రవాసి భారతీయ దివస్’

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో భారత ప్రభుత్వం నిర్వహించనున్న 17వ 'ప్రవాసి భారతీయ దివస్' వేడుకల ఎజెండాలో గల్ఫ్ కార్మికుల సమస్యలకు చోటు దక్కలేదు. జనవరి 8 నుంచి 10 వరకు మూడు...

కరెంట్ లేకుండా వైద్యం ఎట్ల చేస్తరు – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ప్రాథమిక వైద్య కేంద్రం (PHC)లో మూడు నెలల నుంచి కరెంట్ లేకపోతే..అధికారులంతా ఏం చేస్తునారని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణులు, పేషెంట్ల బాధలు కనిపించడం లేదా?...

రోడ్డుపై బైఠాయించిన బాబు

కుప్పంలో వరుసగా మూడో రోజు కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గుడిపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించారు. కుప్పంలో జరుగుతున్న సంఘటనలు, పోలీసుల వ్యవహారశైలిపై...

ఆఫ్ఘన్ లో భూకంపం.. ఇస్లామాబాద్ లో ప్రకంపనలు

ఆఫ్ఘనిస్థాన్ లో భారీ భూకంపం వచ్చింది. గురువారం రాత్రి హిందూ కుష్ రీజియన్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.9గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. ఉత్తరంలోని బదక్షాన్ ప్రావిన్స్...

‘గీతం’పై దాడులు రాజకీయ కక్షే: అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోందని, ఇది సహించలేని సిఎం జగన్ కక్షలు, కార్పణ్యాలతో తమ పార్టీ నేతలు, వారి సంస్థలపై దాడులకు తెగబడుతున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు...

విద్యార్థులు, పర్యావరణ ప్రేమికుల కోసం వనదర్శిని

అడవులను కాపాడటం, పర్యావరణ ప్రాధాన్యతను ప్రతీ ఒక్కరికి తెలిపేలా తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. జాతీయ, అంతర్జాతీయంగా పర్యావరణ ప్రాధాన్యత ఉన్న తేదీల సందర్భంగా అటవీశాఖ వివిధ ప్రాంతాల్లో వినూత్న...

బీజేపీ-ఆమ్ ఆద్మీ కార్పొరేట‌ర్ల బాహా బాహీ

ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(ఎంసీడీ) స‌మావేశంలో ఇవాళ హైడ్రామా చోటుచేసుకున్న‌ది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ కార్పొరేట‌ర్లు దాడుల‌కు పాల్ప‌డ్డారు. మేయ‌ర్ ఎన్నిక విష‌యంలో రెండు వ‌ర్గాల మ‌ధ్య ర‌సాభాస ఏర్ప‌డింది. స‌భ‌లో ఉన్న...

ఒక్కసారి జీవో చదవండి: అంబటి సలహా

జీవో నంబర్ 1 ను అమలు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు బాబు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, ఆ  మాటలు వింటుంటే ఆయనకు పిచ్చి పట్టిందని అనిపిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ...

Most Read