అమరావతిలో నిరుపేదలకు ఇళ్ళు వస్తుంటే చంద్రబాబు కంట రక్త కన్నీరు వస్తుందని వైసీపీ ఎమ్మెల్యే టిజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆయనవి, ఆ పార్టీ నేతలవి అన్నీ వికృత చేష్టలని, తన హయంలో...
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, కడియం ఆవలో పంటలు దెబ్బ తిన్న రైతాంగాన్ని పరామర్శించి, మొలకలు...
భారత దేశ అభినవ అంబేడ్కర్ సీఎం కెసిఅర్ అని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ మాదిరి దూర దృష్టితో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల...
స్వచ్ఛంధ దివాళాకు గోఫస్ట్ కంపెనీ దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ అంశంలో గోఫస్ట్కు భారీ ఊరట దక్కింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) ఆ పిటీషన్ను ఆమోదించింది. దీంతో ఆ కంపెనీకి...
తన భార్య బుషారా బీబీకి చెందిన అల్ ఖదీర్ అనే ట్రస్ట్కు రూ.53 కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా బదలాయింపు చేశారన్న కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను పోలీసులు అరెస్టు...
దళితజనోద్ధరణకు కంకణం కట్టిన తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును బ్రిటన్ సమాజం వేనోల్లా పొగుడుతున్నది. వివక్షకు గురవుతూ విస్మిరించబడిన ఎస్సీ కులాల సమున్నత అభివృద్ధికోసం సిఎం కేసీఆర్ దార్శనికతతో దేశచరిత్రలో ఎన్నడూ...
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. నేడు యాత్ర 1200 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఈ...
విజయవాడలో జరగనున్న శ్రీ లక్ష్మీ మహా యజ్ఞానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దేవాదాయ శాఖ అధికారులు ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, దేవదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ,...
ప్రభాస్ నటించిన చిత్రం 'ఆదిపురుష్'. ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహించారు. రామాయణం ఆధారంగా మూవీ చేస్తున్నారని ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఆమధ్య రిలీజ్ చేసిన...
ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత సమస్యలకు మరింత మెరుగైన పరిష్కారం చూపేలా తపన, తాపత్రయంతో పుట్టకొచ్చిన మెరుగైన ఆలోచనతోనే 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని తీసుకువచ్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...