Thursday, March 20, 2025
HomeTrending News

పేపర్ లీకేజీ బాధ్యుడు కేటీఆరే – బండి సంజయ్ ఫైర్

పేపర్ లీకేజీ బాధ్యుడు నీ కొడుకే... టీఎస్పీఎస్సీ కంప్యూటర్ల నిర్వహణ బాధ్యతంతా ఐటీ శాఖదే... మరి ఆయనను బర్త్ రఫ్ చేస్తారా? లోపలేసి తొక్కే దమ్మ కేసీఆర్ కు ఉందా? అని బీజేపీ...

రహదారుల భూసేకరణ వేగవంతం చేయాలి – కిషన్ రెడ్డి డిమాండ్

తెలంగాణలో నిర్మించనున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వం “భారతమాల పరియోజన” కార్యక్రమం క్రింద జాతీయ రహదారుల...

AP Budget: సంక్షేమానికే పెద్ద పీట

ఆంధ్ర ప్రదేశ్ 2023-24 వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రిమ్ బుగ్గన రాజేంద్రనాథ్ నేడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. రూ. 2, 29, 279 కోట్ల తో బడ్జెట్ ను...

Earthquake : న్యూజిలాండ్‌ లో భారీ భూకంపం

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం వచ్చింది. గురువారం ఉదయం న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉన్న కెర్మాడెక్ దీవుల్లో భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 7.1 గా నమోదయింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో...

బడ్జెట్ పై నిరసన – టిడిపి సభ్యుల సస్పెన్షన్

అసెంబ్లీలో తెలుగుదేశం సభ్యులు నేడు కూడా సస్పెండ్ అయ్యారు. ప్రశ్నోత్తరాల తర్వాత కాసేపు టీ విరామం ఇచ్చారు. పది గంటల సమయంలో ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రసంగం మొదలు...

AP Budget 2023-24: విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం: బుగ్గన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా 2023-24 బడ్జెట్ రూపొందించామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన సహా పలు కీలక రంగాలకు...

పొట్టి శ్రీరాములుకు సిఎం నివాళి

అమరజీవి పొట్టిశ్రీరాములు 123వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్,...

కంటోన్మెంట్ లో ఓటర్ల తొలగింపు అక్రమం – కేటీఆర్

కంటోన్మెంట్ పరిధిలో తొలగించిన 35వేల ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్...

మహిళా రిజర్వేషన్ కు విపక్షాల మద్దతు

మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి అపూర్వ స్పందన లభించింది. 13 రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా, మహిళా సంఘాల నేతలు హాజరయి...

నా నడక నేలమీదే: సిఎం జగన్

“నాకు ఇండస్ట్రీ ఎంత ముఖ్యమో వ్యవసాయం కూడా అంతే ముఖ్యం, నాకు ఐటి ఎంత ముఖ్యమో.. చిరు వ్యాపారులు, నా బీసీ, నా ఎస్సీ, కులవృత్తుల్లో ఉన్నవారు కూడా అంతే ముఖ్యం... ప్రభుత్వ...

Most Read