Thursday, March 20, 2025
HomeTrending News

ఢిల్లీ చేరుకున్న సిఎం జగన్: రేపు ప్రధానితో భేటి

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు ఆయనకు స్వగతం పలికారు. రేపు ఉదయం 11 గంటలకు అయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కాన్నున్నారు. ...

రాష్ట్రంలోమూడురోజులు వర్ష సూచన

రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల  నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఐఎండి ప్రకారం ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదగా  కొంకణ్  తీరం...

ఈడీ పరిధి అతిక్రమిస్తోంది – మంత్రి జగదీష్ రెడ్డి

కేంద్రప్రభుత్వ అధీనం లోని ఈ డి తనకున్న పరిధులను అతిక్రమించి ప్రవర్తిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు.బి ఆర్ యస్ కు చెందిన కవితను విచారణ పేరుతో నిబంధనలు...

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాలను కేంద్రం ఈ రోజు (గురువారం) అప్రమత్తం చేసింది. వైరస్‌ నివారణకు చర్యలు చేపట్టాలని లేఖలు రాసింది. ఆరు రాష్ట్రాల్లో కేరళ,...

నిరుద్యోగులకు అండగా పోరాటం ఉదృతం – బిజెపి

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీకి ఐటీ శాఖ వైఫల్యమే ప్రధాన కారణమని బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీ అభిప్రాయపడింది. దీనికి బాధ్యతగా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ సత్తా చాటింది. ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాలనూ కైవసం చేసుకుంది. మొత్తం తొమ్మిది స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా ఐదింటిని ఏకగ్రీవంగా గెలుపొందింది. శ్రీకాకుళం...

ముగ్గురు బీ.ఆర్.ఎస్ ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

ఎమ్మెల్యే కోటా లో కె.నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఈ మేరకు ముగ్గురు బీ.ఆర్.ఎస్ ఎమ్మెల్సీలు రిటర్నింగ్ అధికారి నుంచి ఈ రోజు ఎన్నిక ధ్రువీకరణ పత్రం...

కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో వడగళ్ల వర్షం

తెలంగాణలో ఈ రోజు చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఉదయం ఎండ కాసినా మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావారణం మబ్బులు కమ్ముకుంది. సంగారెడ్డి,జహీరాబాద్ , వికారాబాద్ జిల్లాల్లో వడగళ్ల...

అరుణాచ‌ల్ లో కూలిన చీతా హెలికాప్ట‌ర్… మిలిటరీ అధికారుల గల్లంతు

భార‌తీయ సైన్యానికి చెందిన చీతా హెలికాప్ట‌ర్.. ఇవాళ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కూలింది. ఆ రాష్ట్రంలోని మండ‌లా ప్రాంతంలో కూలిన‌ట్లు తెలుస్తోంది. దాంట్లో ఉన్న ఇద్ద‌రు సిబ్బంది క‌నిపించ‌కుండాపోయారు. లెఫ్టినెంట్ క‌ల్న‌ల్‌తో పాటు ఓ...

ఈడి విచారణకు ఎమ్మెల్సీ కవిత గైర్హాజరు

ఢిల్లీ లిక్కర్‌స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) విచారణకు తెలంగాణ ఎమ్మెల్సీ కవిత గైర్హాజరయ్యారు. విచారణకు తాను హాజరుకాలేనని తెలిపినట్లు సమాచారం. అనారోగ్య కారణాలు, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ వివరాలను ఈడి...

Most Read