Tuesday, April 1, 2025
HomeTrending News

ఈ-కామర్స్‌పై జాతీయ విధానాన్ని తేవాలి : కేటీఆర్‌

National Policy On E Commerce : ఈ-కామర్స్‌పై కేంద్ర ప్రభుత్వం సత్వరమే జాతీయ విధానాన్ని తీసుకురావాలని తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ స్టాండింగ్ కమిటీ ఆన్...

నాగరికతకు అక్షరాస్యత కొలమానం – మంత్రి జగదీష్ రెడ్డి

కార్పోరేట్ కు ధీటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను అందిస్తుందని విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విద్యతోటే జీవితాల్లో వెలుగులు నింపొచ్చని ఆయన చెప్పారు. విద్యను...

వెంకయ్య కొనసాగింపు!?

Venkayya to continue? భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడును ఆ పదవిలో మరో పర్యాయం కొనసాగించేందుకు కేంద్ర పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.  పరిస్థితులను బట్టి ఆయన్ను రాష్ట్రపతిగా కూడా ఎంపిక చేసే...

పైసలిస్తే ఓట్లేస్తారనే అహంకారం కేసీఆర్ ది – బిజెపి

Alampur : బీజేపీ అధికారంలోకి వస్తే నకిలీ విత్తనాలు అమ్మే వారిని బొక్కలో తోస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. నీళ్లు లేక అల్లాడుతున్న గద్వాల...

పోలీసు క్యాంపుపై మావోల మెరుపు దాడి

చత్తిస్-ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ధర్బా వద్ద పోలీసు క్యాంపు పై మావోయిస్టులు మెరుపు దాడి చేసినట్టు విశ్వసనీయ సమాచారం. నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరు జవాన్ల పరిస్థితి విషమం కావటంతో...

మేనిఫెస్టోకు చట్టబద్ధతపై చర్చ జరగాలి

Manifesto: రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చే హామీలకు చట్టబద్ధత కల్పించే విషయంపై ,  ఆ హామీలు అమలు చేయలేకపోతే చర్యలు తీసుకునే అంశపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని, ఈ విషయంలో...

ఆఫ్ఘన్ ప్రాంతాలపై పాక్ భీకర దాడులు

పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ లోని వివిధ ప్రాంతాల్లో చేస్తున్న భీకర దాడులతో ఇప్పటివరకు 44 మంది చనిపోయారు. అఫ్ఘన్లోని ఖోస్త్, కునర్ రాష్ట్రాల నుంచి వేర్పాటువాదులు పాకిస్తాన్లో అలజడి సృస్తిస్తున్నారనే ఆరోపణలతో పాక్...

తెలంగాణలో ‘పీకే’ ది ఎవరు!

Politics : ప్రశాంత్ కిషోర్...ఇప్పుడు దేశ రాజకీయాల్లో అందరి నోట పీకే గా వినపడుతున్న మాట. రాజకీయ చాణక్యుడిగా, అపర వ్యూహకర్తగా దేశ రాజకీయాలను మలుపు తిప్పే పనిలో ఉన్నారు ఈయన. ఒక్కో...

జాబ్ మేళాకు రెండోరోజూ విశేష స్పందన

YSRCP Job Mela: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాకు రెండోరోజు కూడా విశేష స్పందన లభించింది. వేలాది మంది నిరుద్యోగులు ఈ మేళాకు హాజరై తమ...

జగన్ సామాజిక విప్లవవాది: జోగి రమేష్

Social justice: సమసమాజ స్థాపన కోసం నడుంబిగించిన సామాజిక విప్లవవాది సిఎం జగన్ అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అభివర్ణించారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో...

Most Read